అమరావతి: ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డిపై మాజీ సీఎం, టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు తీవ్రస్థాయిలో విమర్శలు గుప్పించారు. సీఎం జగన్మోహన్ రెడ్డి నిరంకుశ పాలన వల్లే సింగపూర్ కన్సార్టియం రాజధాని నిర్మాణ స్టార్టప్ ప్రాజెక్టు నుంచి తప్పుకుందని ఆయన వ్యాఖ్యానించారు.
from Oneindia.in - thatsTelugu https://ift.tt/2q4jjzs
‘సింగపూర్’ వెళ్లిపోవడం ఏపీకి శరాఘాతమే: జగన్ నిరంకుశపాలన వల్లేనంటూ చంద్రబాబు ఫైర్
Related Posts:
ఏపీ కేబినెట్ విస్తరణ ముహూర్తం ఫిక్స్..!! ఏ జిల్లా నుంచి ఎవరికి ఛాన్స్ : సీఎం జగన్ లెక్క పక్కా..!!ఏపీలో జగన్ తన కేబినెట్ ప్రక్షాళన దిశగా అడుగులు వేస్తున్నారు. ప్రస్తుతం ఉన్న కేబినెట్ ను పూర్తిగా తప్పించి ..కొత్త వారితో ఎన్నికల కేబినెట్ ఏర్పాటుకు రం… Read More
వైసీపీ డబుల్ గేమ్ బట్టబయలు-కేంద్రంలో వాటికి మద్దతు-రాష్ట్రంలో భారత్ బంద్ కు సపోర్ట్ఏపీలో వైసీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత సీఎం జగన్ కేంద్రంలోని ఎన్డీయే సర్కారుతో సంబంధాలను అమాంతం పెంచుకున్నారు. రాష్ట్ర అవసరాలో, తన అవసరాలో త… Read More
భారత్ లో కరోనా: రికవరీల కంటే కొత్త కేసులే ఎక్కువ; తాజాగా 28 వేలకు పైగా కేసులు, 260 మరణాలుభారతదేశంలో కరోనా కేసులు నమోదు అవుతూనే ఉన్నాయి. అంతకు ముందు రోజు తో పోలిస్తే కొత్త కేసులు స్వల్పంగా తగ్గాయి. గత 24 గంటల్లో భారతదేశంలో 28,326 కొత్త కరోన… Read More
తాలిబన్ బీజేపీ; మోడీ యూఎస్ వెళ్ళొచ్చు, నేను ఇటలీ వెళ్ళొద్దా? తనను ఎవరూ ఆపలేరన్న మమతరోమ్లోని వాటికన్లో జరిగే ప్రపంచ శాంతి సమావేశానికి హాజరయ్యేందుకు విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ (ఎంఈఏ) అనుమతి నిరాకరించడంపై ముఖ్యమంత్రి మమతా బెనర్జీ … Read More
జగన్ తో యుద్దానికి పవన్ సై : కాపు అంశం-ఆ వార్నింగ్ ల వెనుక : అక్కడే వైసీపీ చేతికి చిక్కారు..!!జనసేన అధినేత పవన్ కళ్యాణ్ సినిమా ఈవెంట్ లో రాజకీయంగా వైసీపీ పైన తీవ్ర వ్యాఖ్యలు చేసారు. రిపబ్లిక్ మూవీ ప్రీ రిలీజ్ వేదికగా జగన్ సర్కార్ పైన గొడవ పడటాన… Read More
0 comments:
Post a Comment