వాషింగ్టన్ : అంగారక గ్రహం గురించి శాస్త్రవేత్తలు ఎన్నో విషయాలను తెలుసుకోవాలని భావించారు. ఇందుకోసం ఆపర్చూనిటీ పేరుతో ఓ రోవర్ను అంగారకగ్రహంపైకి పంపించారు నాసా శాస్త్రవేత్తలు. నాడు అంతరిక్షరంగంలో ఇదో గొప్ప మైలురాయి. అంగారక గ్రహంపై ప్రయాణించిన రోవర్ ఆ గ్రహంలో చోటుచేసుకునే వాతావరణ మార్పులు, ఇతరత్ర మార్పులకు సంబంధించి భూమిపై ఉన్న కంట్రోల్ రూమ్కు సంకేతాలు
from Oneindia.in - thatsTelugu http://bit.ly/2BxsbQA
అంగారకుడిపై అదృశ్యమైన రోవర్ : ఆచూకీ కోసం చివరి ప్రయత్నంలో నాసా
Related Posts:
పీఓకేలోకి 2000 మంది సైనికులను తరలించిన పాక్...?పాకిస్థాన్ మరోసారి ఉద్రిక్తతలకు తెరలేపింది. పాక్ ఆక్రమిత కశ్మీర్లోకి 2000 మంది సైనికులు తరలించింది. నియంత్రణ రేఖకు ముప్పై కిలోమీటర్ల దూరంలో ఉన్న బాగ్… Read More
తెలంగాణ కాంగ్రెస్ చీఫ్ రేవంత్ రెడ్డి కాదా.. కుంతియా ఏమన్నారంటే..!హైదరాబాద్ : తెలంగాణ రాజకీయాల్లో క్రియాశీల పాత్ర పోషించడానికి.. కాంగ్రెస్కు ప్రాణం పోసేలా ఆ పార్టీకి చెందిన ఢిల్లీ పెద్దలు పెద్ద స్కెచ్ వేశారనే ప్రచార… Read More
ఐదు రోజుల క్రితం అదృశ్యం: సరస్సులో శవంగా తేలిన ఐబీఎం ఉద్యోగిహైదరాబాద్: ఐదు రోజుల క్రితం అదృశ్యమైన 28ఏళ్ల ఐటీ ఉద్యోగి అవకాశ్ మహంత కూకట్పల్లిలోని ముళ్లకుంట సరస్సులో శవమై తేలాడు. కంప్యూటర్ హార్డ్వేర్ కంపెనీ ఐబీఎ… Read More
మూడునెలలుగా హేమంత్-ప్రియాంక సహజీవనం.. వద్దన్నందుకు స్నేహితుడినే ...హైదరాబాద్ : సాఫ్ట్వేర్ ఇంజినీర్ సతీశ్ హత్య కేసు మిస్టరీ వీడింది. చిన్ననాటి స్నేహితుడు హేమంతే హత్య చేశాడని విచారణలో తేలింది. ప్రియాంకతో సన్నిహిత్యం, జ… Read More
మరో అల్లుడు రూప రాక్షసుడు .. అనుమానంతో అత్తను, తర్వాత మామను కూడా ...భోపాల్ : ఇటీవల సూర్యాపేట జిల్లాలో ఓ అల్లుడు రూప రాక్షసుడి గురించి తెలుసుకొన్నాం. అత్తపై అతను చేసిన దురగతాన్ని విన్నాం. పోతే మధ్యప్రదేశ్లో కూడా మరో అల… Read More
0 comments:
Post a Comment