Wednesday, February 13, 2019

రూ.40 వేలు, 15 ఫోన్లు మాయం .. ప్రియాంక ర్యాలీలో దొంగల చేతివాటం

లక్నో : ప్రియాంక వాద్రా గాంధీ కాంగ్రెస్ పార్టీలో చేరికతో ఆ పార్టీ నేతలు, శ్రేణులు, కార్యకర్తల్లో జోష్ నింపింది. ఈస్ట్ యూపీ ఇంచార్జీగా బాధ్యతలు చేపట్టిన సమయంలో తీసిన ర్యాలీలో ప్రజాస్పందన చూస్తే ఈ విషయం ఇట్టే అర్థమవుతోంది. కేంద్రంలో అధికారం దూరమైన కాంగ్రెస్ .. చాలా రాష్ట్రాల్లో కూడా అధికారానికి దూరమైంది. ఈ క్రమంలోనే రాహుల్ కు పట్టాభిషేకం .. ప్రియాంక ఆగమన చకచకా జరిగిపోయాయి.

from Oneindia.in - thatsTelugu http://bit.ly/2TNExen

Related Posts:

0 comments:

Post a Comment