ఢిల్లీ : ఢిల్లీకి ఏమైంది? వరుస అగ్నిప్రమాలు ఎందుకు జరుగుతున్నాయి? అధికారుల లోపమా? ప్రజల నిర్లక్ష్యమా? ఇలాంటి ప్రశ్నలకు సమాధానాలు దొరికినా.. బాధ్యులపై చర్యలు మాత్రం ఉండవు. దేశ రాజధాని ఢిల్లీలో ఒక్కరోజు వ్యవధిలోనే రెండు ఫైర్ యాక్సిడెంట్లు జరగడం చర్చానీయాంశమైంది. మంగళవారం నాడు నగరం నడిబొడ్డులోని హోటల్ లో మంటలు చెలరేగి 17 మంది చనిపోగా.. బుధవారం నాడు ఎగిసిపడ్డ అగ్నికీలలకు వందలాది గుడిసెలు బుగ్గిపాలయ్యాయి.
from Oneindia.in - thatsTelugu http://bit.ly/2TMhktb
ఢిల్లీకి ఏమైంది?.. వరుస అగ్నిప్రమాదాలతో కలవరం
Related Posts:
ముఖ్యమంత్రి అవమానించారు: గవర్నర్ ఫైర్.. కనీస గౌరవం ఇవ్వారా? అంటూపశ్చిమబెంగాల్ మరియు కేంద్రం మధ్యలో ఇప్పటికే వివాదాలు నెలకోన్న విషయం తెలిసిందే... ఆ వివాదానికి రాష్ట్ర గవర్నర్ మరింత అజ్యం పోశారు. రాష్ట్రంలోని నిర్వహి… Read More
బికినీ వేసుకున్న ముద్దుగుమ్మ.. బీచ్లో అలా తిరగొద్దని ఫైన్..!మనీలా : బీచుల్లో అరకొర దుస్తులు వేసుకుని తిరగడం కామన్. ఒంటి నిండా దుస్తులు కనబడటం బీచుల్లో తక్కువే అని చెప్పొచ్చు. అలాంటిది బీచ్లో ఓ మహిళ బికినీ వేసు… Read More
ఎగ్జిట్ పోల్స్పై కొరడా.. కేంద్ర ఎన్నికల సంఘం కీలక నిర్ణయం..!ఢిల్లీ : ఎన్నికలు వస్తే చాలు ప్రీ పోల్స్ సందడి చెప్పనక్కర్లేదు. ఇక ఎన్నికల రోజు ఎగ్జిట్ పోల్స్ అంచనాల గురించి జరిగే హడావిడి అందరికీ తెలిసిందే. కొన్ని … Read More
అయోధ్య పుస్తకాన్ని చించేసిన న్యాయవాది: మీరిలాగే వాదిస్తే..లేచి వెళ్లిపోతామంటూ చీఫ్ జస్టిస్ ఫైర్!న్యూఢిల్లీ: రామజన్మభూమి-బాబ్రీ మసీదు భూ వివాదంపై దేశ అత్యున్నత న్యాయస్థానంలో వాడివేడిగా వాదనలు కొనసాగుతున్నాయి. దశాబ్దాల కాలంగా న్యాయస్థానాల్లో నలుగుత… Read More
సీఎం కేసీఆర్ ఫామ్ హౌస్లో కానిస్టేబుల్ ఆత్మహత్యగజ్వేల్ : మెదక్ జిల్లాలో ఒక్కసారిగా కలకలం రేగింది. సీఎం కేసీఆర్ సొంత ఇలాకాలో కానిస్టేబుల్ ఆత్మహత్య చర్చానీయాంశంగా మారింది. ఎర్రవెల్లిలోని కేసీఆర్ ఫామ్… Read More
0 comments:
Post a Comment