Wednesday, February 13, 2019

ఢిల్లీకి ఏమైంది?.. వరుస అగ్నిప్రమాదాలతో కలవరం

ఢిల్లీ : ఢిల్లీకి ఏమైంది? వరుస అగ్నిప్రమాలు ఎందుకు జరుగుతున్నాయి? అధికారుల లోపమా? ప్రజల నిర్లక్ష్యమా? ఇలాంటి ప్రశ్నలకు సమాధానాలు దొరికినా.. బాధ్యులపై చర్యలు మాత్రం ఉండవు. దేశ రాజధాని ఢిల్లీలో ఒక్కరోజు వ్యవధిలోనే రెండు ఫైర్ యాక్సిడెంట్లు జరగడం చర్చానీయాంశమైంది. మంగళవారం నాడు నగరం నడిబొడ్డులోని హోటల్ లో మంటలు చెలరేగి 17 మంది చనిపోగా.. బుధవారం నాడు ఎగిసిపడ్డ అగ్నికీలలకు వందలాది గుడిసెలు బుగ్గిపాలయ్యాయి.

from Oneindia.in - thatsTelugu http://bit.ly/2TMhktb

Related Posts:

0 comments:

Post a Comment