ఢిల్లీ : ఢిల్లీకి ఏమైంది? వరుస అగ్నిప్రమాలు ఎందుకు జరుగుతున్నాయి? అధికారుల లోపమా? ప్రజల నిర్లక్ష్యమా? ఇలాంటి ప్రశ్నలకు సమాధానాలు దొరికినా.. బాధ్యులపై చర్యలు మాత్రం ఉండవు. దేశ రాజధాని ఢిల్లీలో ఒక్కరోజు వ్యవధిలోనే రెండు ఫైర్ యాక్సిడెంట్లు జరగడం చర్చానీయాంశమైంది. మంగళవారం నాడు నగరం నడిబొడ్డులోని హోటల్ లో మంటలు చెలరేగి 17 మంది చనిపోగా.. బుధవారం నాడు ఎగిసిపడ్డ అగ్నికీలలకు వందలాది గుడిసెలు బుగ్గిపాలయ్యాయి.
from Oneindia.in - thatsTelugu http://bit.ly/2TMhktb
ఢిల్లీకి ఏమైంది?.. వరుస అగ్నిప్రమాదాలతో కలవరం
Related Posts:
బీహార్లో పిల్లల మరణాలపై అందరం సిగ్గుపడాలి...! ప్రధాన మంత్రి మోడీబీహార్లో మెదడు వాపు వ్యాధితో మృత్యువాత పడడం అందరం సిగ్గు పడాల్సిన అంశమని ప్రధాని నరేంద్రమోడీ అన్నారు..బీహార్ పిల్లల మరణాలు సంభవించకుండా సమిష్టి కృషి … Read More
ప్రజావేదిక కూల్చివేత మంచిదే ...అక్రమ కట్టడాలన్నీ కూల్చాలి .. సీపీఎం నేత బీవీ రాఘవులుఏపీ సీఎం జగన్ పై సీపీఎం అగ్ర నేత బీవీ రాఘవులు ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేశారు. ప్రజా వేదిక కూల్చివేతపై మంచి నిర్ణయం అని చెప్తూనే జగన్ కు చురకలంటించారు. ఉ… Read More
జాతి ప్రయోజనాలే ముఖ్యం, రష్యాతో బంధం కొనసాగుతుంది .. అమెరికా మంత్రికి తేల్చిచెప్పిన జై శంకర్న్యూఢిల్లీ : దేశ ప్రయోజనాల కోసమే ఇండియా పాటుపడుతుందని కేంద్రం స్పష్టంచేసింది. ఇందులో ఇసుమంతైనా సందేహానికి తావులేదని తేల్చిచెప్పింది. తమకు దేశం, జాతి ప… Read More
వంద మంది ప్రభావవంతమైన మహిళల్లో ఒకరిగా.. కేంద్రమంత్రి నిర్మలా సీతారామన్కు అరుదైన గౌరవంఢిల్లీ : కేంద్ర మంత్రి నిర్మలా సీతారామన్కు అరుదైన గౌరవం లభించింది. యూకే - ఇండియా సంబంధాలను మెరుగుపరిచిన వంద మంది ప్రభావవంతమైన మహిళల్లో ఆమెకు చోటు దక్… Read More
వాటి జోలికి వచ్చే సత్తా జగన్ ఉందా..? ఉంటే సాహసోపేత సీఎంగా చరిత్రలో నిలిచినట్టే..!!అమరావతి/హైదరాబాద్ : జగన్ అనుకున్నంత పని చేసారు. ఇప్పుడు ఆ పని చేసే ధైర్యముందా...? అనేక మంది మదిలో ఇదే ప్రశ్న. ప్రజావేదిక భవనాన్ని కూల్చివేయడం అక్రమమంట… Read More
0 comments:
Post a Comment