పాకిస్థాన్ మరోసారి ఉద్రిక్తతలకు తెరలేపింది. పాక్ ఆక్రమిత కశ్మీర్లోకి 2000 మంది సైనికులు తరలించింది. నియంత్రణ రేఖకు ముప్పై కిలోమీటర్ల దూరంలో ఉన్న బాగ్ మరియు కోట్లీ సెక్టర్ల సమీపంలో సైనికులు ఉన్నట్టు భారత ఆర్మీ వర్గాలు తెలిపాయి. అయితే పాకిస్తాన్ సైన్యాలను తరలించడంతో పరిణామాలను నిశితంగా పరీశీలిస్తున్నాయని భారత సైన్యం తెలిపింది. ఇప్పటికే రెండు దేశాల
from Oneindia.in - thatsTelugu https://ift.tt/2ZLgNK1
పీఓకేలోకి 2000 మంది సైనికులను తరలించిన పాక్...?
Related Posts:
జగన్ ఓ స్కామ్ స్టార్ .. వాలంటీర్ల నియామకం ఓ కుంభకోణం అన్న లోకేష్నారా లోకేష్ మరోమారు ఏపీ ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్ రెడ్డి ని టార్గెట్ చేశారు . మొన్నటికి మొన్న మాది నిరు పేద రాష్ట్రం అని చెప్పుకుంటే పెట్టుబడులు ఎలా… Read More
సహజీవనం.. హోంగార్డు మోసం.. గర్భవతిని చేసి, చివరకు..!మంచిర్యాల : ప్రజా రక్షణ కోసం పాటుపడాల్సిన ఓ హోంగార్డు దారి తప్పాడు. ప్రభుత్వ ఉద్యోగిగా ప్రజలకు జవాబుదారీగా ఉండాల్సింది పోయి ఓ యువతిని వంచించాడు. పెళ్ల… Read More
పాకిస్తాన్కు కౌంటర్: ఢిల్లీ - లాహోర్ బస్సు సర్వీసును రద్దు చేసిన భారత్న్యూఢిల్లీ: జమ్మూ కశ్మీర్లో ఆర్టికల్ 370 రద్దు తర్వాత పాకిస్తాన్ అనేక విషయాలపై కఠిన నిర్ణయాలు తీసుకుంది. ఇందులో భాగంగా సంఝౌతా ఎక్స్ప్రెస్ను నిలిపివ… Read More
వైఎస్ జగన్ పాదయాత్రపై జయహో పుస్తకం: ఆ మంత్రం..ప్రతిక్షణం ఉత్తేజితుడిని చేసిందన్న సీఎంఅమరావతి: ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి రాజకీయ జీవితంలో చిరస్మరణీయ ఘట్టం పాదయాత్ర. తన తండ్రి, దివంగత ముఖ్యమంత్రి డాక్టర్ వైఎస్ రాజశేఖర్ రెడ్డి అడు… Read More
నేడే చూడండి: నరేంద్ర మోడీ చేసిన అతి గొప్ప అడ్వెంచరస్ చిత్రం!న్యూఢిల్లీ: మరి కొన్ని గంటలు! డిస్కవరీ ఛానల్ లో రెగ్యులర్ గా ప్రసారం అయ్యే ఎపిసోడ్ మ్యాన్ వర్సెస్ వైల్డ్. బ్రిటన్ కు చెందిన ప్రజెంటర్ బేర్ గ్రిల్స్ తో… Read More
0 comments:
Post a Comment