పాకిస్థాన్ మరోసారి ఉద్రిక్తతలకు తెరలేపింది. పాక్ ఆక్రమిత కశ్మీర్లోకి 2000 మంది సైనికులు తరలించింది. నియంత్రణ రేఖకు ముప్పై కిలోమీటర్ల దూరంలో ఉన్న బాగ్ మరియు కోట్లీ సెక్టర్ల సమీపంలో సైనికులు ఉన్నట్టు భారత ఆర్మీ వర్గాలు తెలిపాయి. అయితే పాకిస్తాన్ సైన్యాలను తరలించడంతో పరిణామాలను నిశితంగా పరీశీలిస్తున్నాయని భారత సైన్యం తెలిపింది. ఇప్పటికే రెండు దేశాల
from Oneindia.in - thatsTelugu https://ift.tt/2ZLgNK1
పీఓకేలోకి 2000 మంది సైనికులను తరలించిన పాక్...?
Related Posts:
పులిచింతల ప్రాజెక్టు వద్ద వైఎస్సార్ విగ్రహం: 45 అడుగుల ఎత్తుతో: పర్యాటక ప్రాంతంగా..!ఏపీలో పులిచింతల ప్రాజెక్టు వద్ద దివంగత ముఖ్యమంత్రి వైయస్సార్ విగ్రహం ఏర్పాటు చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. దీనికి సంబంధించి స్థల పరిశీలన..విగ్రహం ఏ… Read More
రంగంలోకి ప్రభుత్వ ఉద్యోగులు ఆర్టీసి ఉద్యోగులకు మద్దతుగా పెన్ డౌన్ యోచన..!తెలంగాణలో ఆర్టీసి సమ్మె కొనసాగుతోంది. ప్రభుత్వం సమ్మె ప్రభావం లేకుండా చేసే ప్రయత్నం చేస్తోంది. సిబ్బందికి ఇంకా జీతాలు సైతం అందలేదు. ఇదే సమయంలో సమ్మె ప… Read More
భాగ్యనగరంలో దంచికొట్టిన వాన, జలమయమైన లోతట్టు ప్రాంతాలు, ఇబ్బందిపడ్డ జనంఅప్పుడే ఎండ, ఉక్కపోతతో జనం కాస్త అసహనం ఉంటే చాలు.. మబ్బు కమ్ముకొంటుంది. గత కొన్నిరోజులుగా రాష్ట్రంలో విచిత్ర వాతావరణ పరిస్థితి నెలకొంది. ఇవాళ మధ్యాహ్న… Read More
‘ఇంట్లో దుస్తులు లేవా? ఇలాంటి డ్రెస్లో బయట తిరుగుతారా?’(వీడియో)బెంగళూరు: ద్విచక్ర వాహనంపై వెళుతున్న ఓ యువతిని ఓ వ్యక్తి తీవ్రంగా దూషించాడు. ఆమె వేసుకున్న డ్రెస్ను గురించి మాట్లాడుతూ.. సరైన డ్రెస్ వేసుకోలేవా? అంటూ… Read More
దుర్గాష్టమి: డోల్ వాయించిన భర్త, ఫ్యామిలీతో కలిసి స్టెప్పులేసిన టీఎంసీ ఎంపీ నుష్రత్.. (వీడియో)దసరా, దివాళి వేడుకలంటే బెంగాల్కు పెట్టింది పేరు. అక్కడ ప్రతీ ఒక్కరు భవానీ మాత కోసం ఉపవాసం ఉంటారు. దసరా, దివాళి వేడుకలను ఘనంగా నిర్వహించుకుంటారు. దుర్… Read More
0 comments:
Post a Comment