హైదరాబాద్ : తెలంగాణ రాజకీయాల్లో క్రియాశీల పాత్ర పోషించడానికి.. కాంగ్రెస్కు ప్రాణం పోసేలా ఆ పార్టీకి చెందిన ఢిల్లీ పెద్దలు పెద్ద స్కెచ్ వేశారనే ప్రచారం ఇటీవల జోరందుకుంది. ఆ క్రమంలో తెలంగాణ పీసీసీ అధ్యక్షుడిగా మల్కాజిగిరి ఎంపీ రేవంత్ రెడ్డిని నియమించే అవకాశాలు ఉన్నట్లు వైరల్ అయింది. టీడీపీ నుంచి కాంగ్రెస్ గూటికి చేరిన రేవంత్
from Oneindia.in - thatsTelugu https://ift.tt/34mpiyV
Thursday, September 5, 2019
Subscribe to:
Post Comments (Atom)
0 comments:
Post a Comment