వికారాబాద్ : మనం చేసే కొన్ని చిన్న చిన్న తప్పులు శాపమవుతాయి. కాస్త అజాగ్రత్త ప్రాణాలమీదికి తీసుకొస్తాయి. అలాంటి ఘటనే వికారాబాద్ జిల్లా కంసన్ పల్లిలో ఒకరి మరణానికి కారణమైంది. గాయపడ్డ ఇద్దరు ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. గ్రామానికి కరెంట్ షాక్ ..వికారాబాద్ జిల్లా జహీరాబాద్ మండలం కంసన్ పల్లిలో కరెంట్ షాక్ తగిలింది. ఊళ్లోని స్తంభాలన్నింటికీ
from Oneindia.in - thatsTelugu http://bit.ly/2BFqYGV
ఉసురుతీసిన హై ఓల్టేజీ .. కరెంట్ స్తంభాలకు విద్యుత్ సప్లై ... ఒకరి మృతి, ఇద్దరికి గాయాలు
Related Posts:
కేసీఆర్తో అక్బరుద్దీన్ భేటీ: లాల్ దర్వాజా అమ్మవారి ఆలయం, అఫ్జల్ గంజ్ మసీదు..!హైదరాబాద్: తెలంగాణ ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్ రావుకు దైవభక్తి కాస్త ఎక్కువే. తరచూ ఆలయాలను సందర్శిస్తుండటం, యజ్ఙ యాగాదులను నిర్వహించడం ఆయనకు అలవాటు. ఆలయ… Read More
Coronavirus: చైనా అధ్యక్షుడికి ప్రధాని మోడీ లేఖ: పోరాటానికి సహకరిస్తామంటూ.. !న్యూఢిల్లీ: ప్రాణాంతక కరోనా వైరస్ బారిన పడి అల్లాడుతున్న చైనాకు ప్రపంచ దేశాలు అండగా నిలుస్తున్నాయి. అగ్రరాజ్యం అమెరికా ఇప్పటికే వంద మిలియన్ డాలర్ల మేర… Read More
పవన్ కళ్యాణ్ కాదు నాగార్జున: ట్విట్టర్లో కేటీఆర్ యంగ్ ఫొటోపై నెటిజన్ల కామెంట్లుహైదరాబాద్: తెలంగాణ ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి కేటీఆర్ తాజాగా ఓ పాత ఫోటొను ట్విట్టర్లో పోస్టు చేశారు. తన మొదటి ఇంటర్నేషనల్ డ్రైవింగ్ లైసెన్స్ ఇదేనంటూ పే… Read More
ఈసీపై ఢిల్లీ సీఎం సంచలన ఆరోపణ.. పోలింగ్ ముగిసి 24 గంటలైనా తేలని ఓటింగ్ శాతం.. ట్యాంపరింగ్ అనుమానాలుమొత్తం 70 స్థానాలున్న ఢిల్లీ అసెంబ్లీకి పోలింగ్ ముగిసి 24 గంటలు పూర్తయ్యాయి.. ఆమ్ ఆద్మీ పార్టీ(ఆప్)నే మళ్లీ అధికారంలోకి వస్తుందని ఎగ్జిట్ పోల్స్ అంచనా… Read More
ఏబీ వెంకటేశ్వరరావు సస్పెన్షన్పై చంద్రబాబు ఫైర్.. ఉద్యోగులపై సీఎం జగన్ పంజా విసిరారంటూ మండిపాటుస్వతహాగా ఫ్యాక్షనిస్టయిన ముఖ్యమంత్రి వైఎస్ జగన్.. పరిపాలనలోనూ ఫ్యాక్షనిస్టు ధోరణినే కనబరుస్తున్నారని.. ఇప్పుడు ఏకంగా ప్రభుత్వ ఉద్యోగులపైనే పంజా విసురు… Read More
0 comments:
Post a Comment