భోపాల్: ఇండిగో విమానం అత్యవసరంగా ల్యాండ్ కావడం కలకలం రేపింది. ఆ సమయంలో విమానంలో 172 మంది ప్రయాణికులు, సిబ్బంది ఉండటం అధికారులను ఆందోళనకు గురి చేసింది. సాంకేతిక కారణాల వల్ల విమానాన్ని ఎమర్జెన్సీ ల్యాండింగ్ చేయాల్సి వచ్చినట్లు తేల్చారు. గుజరాత్లోని సూరత్ నుంచి 172 మంది ప్రయాణికులతో బయలుదేరిన ఇండిగో విమానం కోల్కతలోని నేతాజీ సుభాష్
from Oneindia.in - thatsTelugu https://ift.tt/3sxR33p
ఇండిగో విమానంలో 172 మంది ప్రయాణికులు..హైటెన్షన్: ఎమర్జెన్సీ ల్యాండింగ్
Related Posts:
Marriage: పాక్ పాలకోవా, బాంగ్లా ఫిగర్లు కావాలంటే కుదరదు, వెంపర్లాడుతున్నారు, సౌదీ షాక్ !సౌదీ/పాకిస్థాన్: విదేశీయులను పెళ్లి చేసుకోవాలని కలలు కంటున్న యువకులకు సౌదీ ప్రభుత్వం షాక్ ఇచ్చింది. భారత దాయాది దేశం పాకిస్థాన్ తో పాటు మయన్మార్, చాడ్… Read More
వరల్డ్ హ్యాపీనెస్ డే: అత్యంత సంతోషకర దేశంగా ఫిన్లాండ్, 139వ స్థానంలో భారత్ప్రపంచంలో అత్యంత సంతోషకర దేశంగా ఫిన్లాండ్ వరుసగా నాలుగో ఏడాది కూడా నిలిచింది. ఐక్యరాజ్య సమితి స్పాన్సర్షిప్తో గాలప్ సంస్థ రూపొందించిన 'వరల్డ్ హ్యాప… Read More
తిరుపతిలో రికార్డులు తిరగరాసే జగన్ వ్యూహమిదే- 7 ప్లస్ 7 ప్లాన్- టాప్లో ఆ ఇద్దరుఏపీ జరిగిన పంచాయతీ, మున్సిపల్ ఎన్నికల్లో పక్కా ప్రణాళికతో ఘన విజయాలు సొంతం చేసుకున్న వైసీపీ ఇప్పుడు తిరుపతి ఉపఎన్నికలోనూ అదే ఊపు కొనసాగించాలని పట్టుద… Read More
ఏకాంత సేవలో జంట.. చైర్మన్తోపాటు హాజరు, బోర్డు సభ్యుడు కూడా.. వివాదంతిరుమల శ్రీవారికి నిర్వహించే ప్రీతిపాత్రమైన సేవ ఏకాంత సేవ. ఏకాంతం అంటేనే ఇతరులు ఎవరూ లేకుండా స్వామికి చేసే సేవ. తమకు ఆప్తులైన వారిని వెంటబెట్టుకుని మర… Read More
దేశంలో మళ్ళీ లాక్ డౌన్ టెన్షన్ : భారీగా కరోనా కేసులు , హోరాహోరీగా ఎన్నికలుభారతదేశంలో మరోమారు కరోనా పంజా విసురుతోంది. కరోనా సెకండ్ వేవ్ కొనసాగుతోందని, కరోనా మహమ్మారికి అడ్డుకట్ట వేయడానికి సత్వర చర్యలు చేపట్టాలని రాష్ట్రాల ముఖ… Read More
0 comments:
Post a Comment