Saturday, February 16, 2019

బాబును ఏమనకుండా చిరంజీవి వైపు వెళ్లా: గంటా, 'జగన్‌కు రాజకీయాలు నేర్పేందుకే వారు వైసీపీలోకి'

విశాఖపట్నం/అమరావతి: ఇన్నాళ్లు తెలుగుదేశం పార్టీలో ఉండి, ఇప్పుడు పార్టీని వీడిన వెంటనే ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుపై ఎంపీ అవంతి శ్రీనివాస్ ఆరోపణలు గుప్పించడాన్ని మంత్రి గంటా శ్రీనివాస రావు శుక్రవారం ఖండించారు. గతంలో తాను ప్రజారాజ్యం పార్టీలోకి వెళ్లేముందు చంద్రబాబును ఒక్క మాట అనకుండా వెళ్లిపోయానని గుర్తు చేశారు. చంద్రబాబుపై, టీడీపీపై అవంతి శ్రీనివాస్ చేసిన వ్యాఖ్యలను

from Oneindia.in - thatsTelugu http://bit.ly/2SQqIyJ

0 comments:

Post a Comment