Saturday, February 16, 2019

ఉగ్రవాదాన్ని కూకటివేళ్లతో పెకిలిస్తాం .. ముగిసిన అఖిలపక్ష సమావేశం

న్యూఢిల్లీ : పుల్వామా ఉగ్రదాడిని అఖిలపక్షం ఖండించింది. సరిహద్దులో ఉగ్రవాదుల దుశ్చర్యలను సహించబోమని తీర్మానం చేసింది. హోంమంత్రి రాజ్ నాథ్ సింగ్ అధ్యక్షతన జరిగిన సమావేశంలో కాంగ్రెస్ పార్టీ నుంచి గులాం నబీ ఆజాద్, ఆనంద్ శర్మ, జ్యోతిరాదిత్య సింధియా, టీఎంసీ సుదీప్ బంద్యోపాధ్యాయ్, డెరెక్ ఒబ్రెయిన్, శివసేన నుంచి సంజయ్ రౌత్, టీఆర్ఎస్ నుంచి జితేందర్రెడ్డి,

from Oneindia.in - thatsTelugu http://bit.ly/2TMyerv

Related Posts:

0 comments:

Post a Comment