Friday, March 19, 2021

దేశంలో మళ్ళీ లాక్ డౌన్ టెన్షన్ : భారీగా కరోనా కేసులు , హోరాహోరీగా ఎన్నికలు

భారతదేశంలో మరోమారు కరోనా పంజా విసురుతోంది. కరోనా సెకండ్ వేవ్ కొనసాగుతోందని, కరోనా మహమ్మారికి అడ్డుకట్ట వేయడానికి సత్వర చర్యలు చేపట్టాలని రాష్ట్రాల ముఖ్యమంత్రులతో ప్రధాని నరేంద్ర మోడీ సూచించిన విషయం తెలిసిందే. ఇక పోతే ఇదే సమయంలో నాలుగు రాష్ట్రాల్లో, ఒక కేంద్రపాలిత ప్రాంతంలో జరుగుతున్న ఎన్నికలు కరోనా వ్యాప్తికి కారణమవుతాయేమో అన్న ఆందోళన

from Oneindia.in - thatsTelugu https://ift.tt/2P8qIKf

Related Posts:

0 comments:

Post a Comment