భారతదేశంలో మరోమారు కరోనా పంజా విసురుతోంది. కరోనా సెకండ్ వేవ్ కొనసాగుతోందని, కరోనా మహమ్మారికి అడ్డుకట్ట వేయడానికి సత్వర చర్యలు చేపట్టాలని రాష్ట్రాల ముఖ్యమంత్రులతో ప్రధాని నరేంద్ర మోడీ సూచించిన విషయం తెలిసిందే. ఇక పోతే ఇదే సమయంలో నాలుగు రాష్ట్రాల్లో, ఒక కేంద్రపాలిత ప్రాంతంలో జరుగుతున్న ఎన్నికలు కరోనా వ్యాప్తికి కారణమవుతాయేమో అన్న ఆందోళన
from Oneindia.in - thatsTelugu https://ift.tt/2P8qIKf
దేశంలో మళ్ళీ లాక్ డౌన్ టెన్షన్ : భారీగా కరోనా కేసులు , హోరాహోరీగా ఎన్నికలు
Related Posts:
భారత్లో కరోనా: 2కోట్లు దాటేసింది -ఒక్కరోజులోనే 3,449 మంది బలి -కొత్తగా 3.57 లక్షల కేసులుదేశంలో కరోనా వైరస్ మహమ్మారి విలయతాండవం కొనసాగుతున్నది. గడిచిన మూడు రోజులుగా రోజువారీ కేసులు స్వల్పంగా తగ్గినట్లున్నా, కొవిడ్ మరణాలు మాత్రం కంట్రోల్ లో… Read More
ప్రమాణ స్వీకారానికి ముందే స్టాలిన్ కీలక ప్రకటన: కాబోయే ముఖ్యమంత్రిగా తొలి నిర్ణయంచెన్నై: తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల్లో ప్రతిపక్ష డీఎంకే ఘన విజయాన్ని అందుకుంది. ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడానికి అవసరమైన మేజిక్ ఫిగర్ను మించిన సీట్లను స… Read More
Illegal affair: కొబ్బరి తోటలో ఆంటీ లవ్ స్టోరీ, యజమానికి తెలిసిందని ?, ప్రియుడి స్కెచ్ !బెంగళూరు: కొబ్బరి తోటలో పని చేస్తున్న ఆంటీ మరో వ్యక్తికి దగ్గర అయ్యింది. వివాహిత మహిళ కొబ్బరి బొండాల తోటలో పరాయి వ్యక్తిని వలలో వేసుకునింది. కొబ్బరి త… Read More
భారత్, బ్రిటన్, బ్రెజిల్-మూడు వైరస్లపైనా ప్రభావవంతంగా కోవాగ్జిన్-ఐసీఎంఆర్ స్టడీభారత్లో నానాటికీ పెరిగిపోతున్న కేసుల దృష్ట్యా వ్యాక్సిన్ల డిమాండ్ కూడా అంతకంతకూ పెరుగుతోంది. దీంతో ప్రస్తుతం అందుబాటులో ఉన్న వ్యాక్సిన్లలో ఏది మంచిద… Read More
జగన్ సర్కార్, టీటీడీకి హైకోర్టు నోటీసులు- రమణదీక్షితుల నియామకంపైటీటీడీ మరో వివాదంలో చిక్కుకుంది. టీటీడీ ప్రధాన అర్చకుడిగా రమణ దీక్షితుల్ని నియమించడాన్ని సవాల్ చేస్తూ ఆలయ ప్రధాన అర్చకులు వేణుగోపాల దీక్షితులు హైకోర్… Read More
0 comments:
Post a Comment