అసెంబ్లీ నుంచి తమ బహిష్కరణ చెల్లదంటూ న్యాయస్థానం ఇచ్చిన ఉత్తర్వులను అమలు చేయకపోవడాన్ని సవాలు చేస్తూ గతంలోని కాంగ్రెస్ ఎమ్మెల్యేలు కోమటిరెడ్డి వెంకటరెడ్డి, ఎస్.ఎ.సంపత్కుమార్లు హైకోర్టులో కోర్టు ధిక్కరణ పిటిషన్ దాఖలు చేసిన విషయం విదితమే. ఈ పిటిషన్పై జస్టిస్ బి.శివశంకరరావు విచారణ చేపట్టారు. ఈ సందర్భంగా మాజీ స్పీకర్పై సీరియస్ అయ్యారు. కాంగ్రెస్ ఎమ్మెల్యేలు సంపత్ కుమార్, కోమటిరెడ్డి
from Oneindia.in - thatsTelugu http://bit.ly/2SGqyuk
మాజీ స్పీకర్ అరెస్ట్ తప్పదా ... చట్ట సభలు ఏం చేస్తాయో
Related Posts:
పునాదులు కదులుతున్నాయి: సీబీఐకి ఏపీలో గ్రీన్ సిగ్నల్: తొలి టార్గెట్ ఫిక్స్..!ఏపీలో సీబీఐక అనుమతి ఇస్తూ ముఖ్యమంత్రి జగన్ నిర్ణయం తీసుకున్నారు. ఈ మేరకు రాష్ట్ర హోం శాఖ ఉత్తర్వులు జారీ చేసింది. గత చంద్రబాబు ప్రభుత్వం ఏపీ… Read More
రామమందిర నిర్మాణం చేపట్టేందుకు సమయం ఆసన్నమైందన్న స్వామిఢిల్లీ: అయోధ్య రామమందిర నిర్మాణ అంశం ఎప్పుడూ వివాదాస్పదంగానే నిలుస్తోంది. ఈ అంశాన్ని లేవనెత్తారంటే దాని చుట్టూ ఏదో వివాదం అల్లుకునే ఉంటుందనేది అర్థం చ… Read More
వారంలో 7 రోజులు.. రోజులో 24 గంటలు.. తమిళనాడులో ఇక ఎప్పుడైనా షాపింగ్..!తమిళనాడు ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. రాష్ట్రంలో షాపులు, షాపింగ్ మాల్స్ ఇకపై 24 గంటలు అందుబాటులోఉంచాలని నిర్ణయించింది. వారంలో ఏడు రోజులు, రోజులో … Read More
ఎమ్మెల్యేల అనర్హత పిటిషన్ కోర్టులో ఉంది ... కాంగ్రెస్ను ఎలా విలీనం చేస్తారు... ఉత్తమ్కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలు టీఆర్ఎస్ చేరుతున్నట్టు స్పికర్ పోచారం శ్రీనివాస రెడ్డికి లేఖ ఇవ్వడంతో ఆపార్టీ నేతలు ఆందోళనబాట పట్టారు. ఈనేపథ్యంలోనే ప్రస్… Read More
సిద్దూ వర్సెస్ అమరిందర్ సింగ్ : నన్ను ఒంటరిని చేశారు.. క్యాబినెట్ నుంచి బయటకొచ్చిన సిద్దూచండీగఢ్ : పంజాబ్ కాంగ్రెస్ ప్రభుత్వంలో ఆధిపత్య పోరు పతాకస్థాయికి చేరింది. సీఎం అమరిందర్ సింగ్, మంత్రి నవజ్యోత్ సింగ్ సిద్ధూ మధ్య పచ్చగడ్డి వేస్తే భగ్గ… Read More
0 comments:
Post a Comment