Friday, March 19, 2021

ఏకాంత సేవలో జంట.. చైర్మన్‌తోపాటు హాజరు, బోర్డు సభ్యుడు కూడా.. వివాదం

తిరుమల శ్రీవారికి నిర్వహించే ప్రీతిపాత్రమైన సేవ ఏకాంత సేవ. ఏకాంతం అంటేనే ఇతరులు ఎవరూ లేకుండా స్వామికి చేసే సేవ. తమకు ఆప్తులైన వారిని వెంటబెట్టుకుని మరీ ఏకాంత సేవలో టీటీడీ చైర్మన్‌ వైవీ సుబ్బారెడ్డి పాల్గొంటున్నారు. ప్రతి శుక్రవారం ఉదయం 4.30 గంటలకు స్వామివారి మూలవిరాట్‌కు అభిషేక సేవ చేస్తారు. అన్ని సేవల్లో ఇది అత్యంత

from Oneindia.in - thatsTelugu https://ift.tt/3r2YOwp

Related Posts:

0 comments:

Post a Comment