ఢిల్లీ:అయోధ్యకు సంబంధించి మిగులు భూమిని తిరిగి ఇచ్చేయాలని దాఖలైన పిటిషన్ను సుప్రీం కోర్టు విచారణకు స్వీకరించింది.ఛీఫ్ జస్టిస్ రంజన్గొగోయ్ నేతృత్వంలోని ఐదుగురు సభ్యుల ధర్మాసం ఈ పిటిషన్ను విచారణ చేయనుంది. అంతకుముందు 1/3వ వంతు భూమిని హిందువులకు, ముస్లింలకు, శ్రీరాముడికి కేటాయిస్తూ అలహాబాదు హైకోర్టు తీర్పు ఇచ్చింది. తీర్పును సవాలుచేస్తూ సుప్రీం కోర్టులో పిటిషన్ దాఖలు చేసింది
from Oneindia.in - thatsTelugu http://bit.ly/2N86ScN
భూవివాద పిటిషన్ను విచారణ చేయనున్న సుప్రీంకోర్టు
Related Posts:
అధికార దుర్వినియోగం అడ్డుకోండి: ఆ అధికారుల పై చర్యలు : గవర్నర్ కు జగన్ ఫిర్యాదు..!ఉమ్మడి రాష్ట్ర గవర్నర్ నరసింహన్ ను వైసిపి అధినేత జగన్ కలిసారు. ఏపిలో జరుగుతున్న వ్యవహారాల పై ఫిర్యాదు చేసారు. ఏపిలో ఎన్నికల కోసం దొంగ ఓట… Read More
కాంగ్రెస్ పార్టీలో మొదలైన ఎంపీ సీట్ల పందేరం..! పోటీ చేసేందుకు మొగ్గు చూపుతున్న యూత్..!!హైదరాబాద్ : కాంగ్రెస్లో ఎంపీ టికెట్ల రేసు మొదలైంది. ఈ నెలాఖరులోగా లోక్సభ ఎన్నికలకు షెడ్యూల్ విడుదలయ్యే అవకాశం ఉందని వస్తున్న వార్తల నేపథ్యంలో, ఆ ప… Read More
`ఓవర్ యాక్షన్` చేయొద్దు: రక్షణశాఖ మాజీమంత్రి మనోహర్ పారిక్కర్ కామెంట్స్న్యూఢిల్లీ: కేంద్రంలో బీజేపీ నేతృత్వంలోని ఎన్డీఏ ప్రభుత్వాన్ని ఇరుకున పెట్టడానికి ప్రతిపక్ష కాంగ్రెస్ చేతికి దొరికిన అస్త్రం రాఫెల్ డీల్. రాఫెల్ యుద్ధ… Read More
గృహ కొనుగోలుదారులకు చల్లని కబురు..! 12 నుంచి 5శాతానికి జీఎస్టీ తగ్గింపు..!!న్యూఢిల్లీ/ హైదరాబాద్ : గృహ కొనుగోలుదారులకు శుభవార్త. నిర్మాణంలో ఉన్న గృహ ప్రాజెక్టులపై వస్తు, సేవల పన్ను (జీఎస్టీ) త్వరలో దిగిరానుంది. ప్రస్తుతం ఈ త… Read More
అతనికి 25, ఆమెకు 48: ఒంటిపై భారీ `ఆస్తి`..అందుకేనా పెళ్లి?కన్నూర్: పెళ్లి అనేది ఎవరికైనా ఓ తియ్యటి కల. దాన్ని చిరస్మరణీయంగా ఉంచుకోవడానికి నూతన దంపతులు తమవంతు ప్రయత్నాలు చేస్తారు. తామిద్దరం దిగిన ఫొటోలతో కూడిన… Read More
0 comments:
Post a Comment