ఖమ్మం: పేదింటి సొంతింటి కలను రాష్ట్ర ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖరరావు సాకారం చేస్తున్నారని రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ అన్నారు. ఆదివారం వైరా నియజకవర్గం కారేపల్లి మండలం విశ్వనాథపల్లి గ్రామంలో రూ.1.25 కోట్ల రూపాయలతో నిర్మించిన 20 డబుల్ బెడ్ రూం ఇళ్లను జిల్లా కలెక్టర్ ఆర్వీ కర్ణన్, ఎంపీ నామ నాగేశ్వరరావు, ఎమ్మెల్సీ బాలసాని లక్ష్మీనారాయణ, ఎమ్మెల్యే రాములు నాయక్తో కలిసి ప్రారంభించారు.
from Oneindia.in - thatsTelugu https://ift.tt/395JJ5e
మేనమామ ముందుకు రాకున్నా.. నేనున్నాంటూ కేసీఆర్..: మంత్రి పువ్వాడ
Related Posts:
ఐఏఎఫ్ హీరో.. మిగ్-27 పవరేంటో తెలుసా?జీవితంలో ఏది లేకున్నా.. ‘మేరే పాస్ మా హై..‘‘ అని గర్వంగా చెప్పుకుంటాడు సినిమా హీరో. రియాలిటీలో భారతవాయుసేన కూడా రొమ్మువిరుచుకుని ఇలాంటి డైలాగే చెబుతుం… Read More
సెక్యులరిజమే ఆర్మీ బలం.. శత్రువుల హక్కుల్నీ కాపాడుతాం.. మరోసారి రావత్ సంచలన వ్యాఖ్యలుపౌరసత్వ సవరణ చట్టానికి వ్యతిరేకంగా సాగుతోన్న నిరసనలపై కామెంట్లు చేసి విమర్శలు ఎదుర్కొంటున్న ఆర్మీ చీఫ్ జనరల్ బిపిన్ రావత్.. 24 గంటలు తిరక్కముందే ఇంకొన… Read More
2020 సంవత్సరంలో సెలవుల జాబితా: ఏ రోజున.. ఏ పండగ వచ్చిందో తెలుసా?2019 సంవత్సరానికి వీడ్కోలు పలికే సమయం ఆసన్నమైంది. 2020 సంవత్సరానికి ఆహ్వానం పలికేందుకు ప్రజలు ఉత్సాహంతో ఉన్నారు. కొత్త సంవత్సరానికి సంబంధించిన విశేషాల… Read More
తుగ్లక్లకే తుగ్లక్లా: మీ ఎమ్మెల్యేలను కాపాడుకోండి చూద్దాం: చంద్రబాబుకు స్పీకర్ సవాల్!శ్రీకాకుళం: అసెంబ్లీ స్పీకర్ తమ్మినేని సీతారాం తెలుగుదేశం పార్టీ వైఖరిపై భగ్గుమన్నారు. అమరావతిలో ప్రయాణిస్తుంటే ఎడారిలో వెళ్తున్నట్లుగా ఉందంటూ కొద్దిర… Read More
5 వేల కోట్ల కాదు 9 వేల కోట్లు, పేర్ని నాని అసత్యాలు వల్లెవేశారు, అభివృద్ధితో సంపద: చంద్రబాబుఅమరావతి రాజధానిపై మంత్రి పేర్ని నాని అసత్యాలు వల్లించారని టీడీపీ అధినేత చంద్రబాబు విమర్శించారు. రాజధాని మార్పుపై 29 గ్రామాల ప్రజలే కాదు 5 కోట్ల మంది ఆ… Read More
0 comments:
Post a Comment