ఖమ్మం: పేదింటి సొంతింటి కలను రాష్ట్ర ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖరరావు సాకారం చేస్తున్నారని రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ అన్నారు. ఆదివారం వైరా నియజకవర్గం కారేపల్లి మండలం విశ్వనాథపల్లి గ్రామంలో రూ.1.25 కోట్ల రూపాయలతో నిర్మించిన 20 డబుల్ బెడ్ రూం ఇళ్లను జిల్లా కలెక్టర్ ఆర్వీ కర్ణన్, ఎంపీ నామ నాగేశ్వరరావు, ఎమ్మెల్సీ బాలసాని లక్ష్మీనారాయణ, ఎమ్మెల్యే రాములు నాయక్తో కలిసి ప్రారంభించారు.
from Oneindia.in - thatsTelugu https://ift.tt/395JJ5e
మేనమామ ముందుకు రాకున్నా.. నేనున్నాంటూ కేసీఆర్..: మంత్రి పువ్వాడ
Related Posts:
సీఏఏకు మద్దతు పలికిన ఎమ్మెల్యేపై వేటు: గీత దాటితేనంటూ మాయావతి వార్నింగ్న్యూఢిల్లీ: బహుజన్ సమాజ్వాదీ పార్టీబీఎస్పీ) అధినేత్రి మాయావతి ఇప్పటికే పౌరసత్వ సవరణ చట్టాన్ని వ్యతిరేకిస్తూ కేంద్రంపై విమర్శలు గుప్పించిన విషయం తెలిస… Read More
జార్ఖండ్ 11వ ముఖ్యమంత్రిగా హేమంత్ సోరెన్ ప్రమాణం: రాహుల్, మమతా సహా నేతల హాజరురాంచీ: జార్ఖండ్ ముఖ్యమంత్రిగా జార్ఖండ్ ముక్తి మోర్చా(జేఎంఎం) అధినేత హేమంత్ సోరెన్ ఆదివారం మధ్యాహ్నం ప్రమాణ స్వీకారం చేశారు. గవర్నర్ ద్రౌపది ముర్ము ఆయన… Read More
ఏపీ రాజధానిపై రాఘవులు కొత్త డిమాండ్.. అమెరికాలో కూడా అది కుదరదన్న సీపీఎం నేతఆంధ్రప్రదేశ్ రాజధాని విషయంలో మొదటి నుంచి భిన్నవ్యాఖ్యలు చేస్తోన్న కమ్యూనిస్టు పార్టీలు మరోసారి కొత్త డిమాండ్ ను తెరపైకి తెచ్చాయి. అమరావతిని లెజిస్లేటి… Read More
Vizag: బీజేపీలోనూ భిన్నాభిప్రాయాలు: కన్నా అలా..విష్ణు కుమార్ ఇలా: విశాఖకే కరెక్ట్..!విశాఖపట్నం: రాష్ట్రంలో మూడు రాజధాననులను ఏర్పాటు చేయబోతున్నామంటూ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి శాసన సభలో చేసిన ప్రకటన.. భారతీయ జనతా పార్టీ రాష్ట్ర… Read More
ప్రియాంక.. నిన్ను చూసి గర్వపడుతున్నా.. రాబర్ట్ భావోద్వేగంకాంగ్రెస్ జనరల్ సెక్రటరీ ప్రియాంక గాంధీ పట్ల ఉత్తరప్రదేశ్ పోలీసులు అనుచితంగా ప్రవర్తించడంపై ఆమె భర్త రాబర్ట్ వాద్రా ఆదివారం తీవ్రంగా స్పందించారు. లక్న… Read More
0 comments:
Post a Comment