ముగ్గురు యువకులు కలిసి.. ఇంకో యువకుణ్ని చెట్టుకు కట్టేశారు. నోటికొచ్చిన బూతులు తిడుతూ కర్రలు, బెల్టులతో కసితీరా కొట్టారు. మనుషులమన్న విచక్షణకూడా లేకుండా.. అతనిపై మూత్రం పోసి దారుణంగా అవమానించారు. పట్టపగలు తమ కండ్ల ముందే ఈ తతంగం జరుగుతున్నా చుట్టుపక్కలవాళ్లెవరూ పట్టించుకోలేదు. కొన్ని గంటలుగా ఒడిశాలోని న్యూస్ చానెళ్లు, సోషల్ మీడియాలో ఓ వీడియో కలకలం
from Oneindia.in - thatsTelugu https://ift.tt/35NWrDQ
మంచినీళ్లు అడిగినందుకు.. కట్టేసికొట్టి మూత్రం పోశారు.. ఒడిశాలో దారుణం
Related Posts:
kollu ravindra arrest : కొల్లు రవీంద్ర అరెస్ట్- నిన్న పోలీసులపై దురుసు ప్రవర్తన కేసుఏపీలో మున్సిపల్ ఎన్నికల పోరు ముగిసిందో లేదో అప్పుడే కక్షసాధింపు చర్యలు మొదలైపోయాయి. నిన్న ఎన్నికల సందర్భంగా చోటు చేసుకున్న ఓ ఘటనను కారణంగా చూపుతూ మాజ… Read More
వ్యాక్సిన్ పాస్పోర్ట్స్: ట్రావెలర్స్ తప్పక తెలుసుకోవాల్సిన విషయాలు... బెనిఫిట్స్ ఇవే...కరోనా మహమ్మారి ప్రపంచంపై ఎంత ప్రతికూల ప్రభావాన్ని చూపిందో అందరికీ తెలిసిందే. కరోనా ముందు,కరోనా తర్వాత అని చర్చించుకునేంతలా కొన్ని రంగాలు ప్రభావితమయ్యా… Read More
నేడు మాచర్లకు సీఎం జగన్... పింగళి వెంకయ్య కుమార్తె,ఆమె కుటుంబానికి సన్మానం...ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి శుక్రవారం(మార్చి 12) గుంటూరు జిల్లా మాచర్లలో పర్యటించనున్నారు. ఈ సందర్భంగా జాతీయ పతాక రూపకర్త పింగళి … Read More
అన్న బాటలోనే చెల్లి: షర్మిల పార్టీ జెండా..అజెండా అచ్చంగా: వైసీపీ రంగుల్లో పతాకం: వారంలోహైదరాబాద్: దివంగత ముఖ్యమంత్రి డాక్టర్ వైఎస్ రాజశేఖర్ రెడ్డి కుమార్తె, ఏపీ సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి సోదరి వైఎస్ షర్మిల.. తెలంగాణ రాజకీయాల్లో అరంగేట్… Read More
కంటైనర్ ఢీ కొట్టిన వేగానికి ఎస్యూవీ నుజ్జునుజ్జు: ఎనిమిది అక్కడికక్కడే దుర్మరణంలక్నో: ఉత్తర ప్రదేశ్లో ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. ఆగ్రా సమీపంలో ఈ తెల్లవారు జామున సంభవించిన ఈ దుర్ఘటనలో ఎనిమిది మంది అక్కడికక్కడే దుర్మరణం పా… Read More
0 comments:
Post a Comment