Wednesday, February 27, 2019

మార్చి మొదటి వారం నుండే ఒంటిపూట బడులు.. విద్యాశాఖ నిర్ణయం

రానున్నది వేసవి కాలం . ఎండలు మండే కాలం . గత సంవత్సరంతో పోలిస్తే ఈసారి ఎండ తీవ్రత ఎక్కువగా ఉండే అవకాశం వుందని వాతావరణ శాఖ చెప్తోంది. దీంతో తెలంగాణ రాష్ట్రంలోని పాఠశాలలకు ఒంటిపూట బడులు ప్రారంభించాలని విద్యాశాఖ అభిప్రాయపడుతుంది. రాష్ట్రంలో ఎండల తీవ్రత దృష్ట్యా రాష్ట్ర ప్రభుత్వంతో మంతనాలు జరిపిన తరువాత నిర్ణయం తీసుకోవాలనుకుంటోంది.

from Oneindia.in - thatsTelugu https://ift.tt/2ThrmWc

Related Posts:

0 comments:

Post a Comment