Wednesday, February 27, 2019

నిజామాబాద్ రైతన్నల పోరాటం.. హైదరాబాద్ పాదయాత్రకు అడ్డంకులు

నిజామాబాద్ : మద్దతు ధర ఇవ్వాలంటూ అన్నదాతలు రోడ్డెక్కారు. పలుమార్లు ఆందోళనకు దిగినా అటు పాలకులు గానీ, అధికారులు గానీ స్పందించలేదు. జాతీయ రహదారిపై బైఠాయించినా.. ప్రభుత్వం నుంచి సరైన హామీ లభించలేదు. దీంతో ఛలో హైదరాబాద్ పాదయాత్రకు సిద్ధమయ్యారు రైతన్నలు. కానీ పోలీసులు అడుగడుగునా అడ్డుకోవడంతో నిరసన కార్యక్రమం విఫలమైనట్లైంది.

from Oneindia.in - thatsTelugu https://ift.tt/2IDvF9X

Related Posts:

0 comments:

Post a Comment