ఏలూరు: ఒంటరి అమ్మాయిలు, ప్రేమికులే అతని టార్గెట్. ఒంటరిగా కనిపించినా, జంటగా కనిపించినా అతని వైఖరి మారదు. మొదట దొంగదెబ్బ కొట్టడం, ఆ తరువాత చేతికి అందిన వస్తువుతో దాడి చేయడం అతని నైజం. రక్తమోడుతున్న అమ్మాయిలపై అత్యాచారం చేసేంత శాడిజం అతనిలో ఉంది. పశ్చిమ గోదావరి జిల్లా కామవరపు కోట మండలం జీలకర్రగూడెం సమీపంలోని గుంటుపల్లి
from Oneindia.in - thatsTelugu https://ift.tt/2VqJvyd
ప్రేమికులను వెంటాడి, వేటాడి, కొట్టి చంపాడు: గాయాలతో ఉన్న అమ్మాయిపై అత్యాచారం:
Related Posts:
మోడీ విందుకు ఆర్జేడీ డుమ్మా .. ఎందుకో తెలుసా ..?న్యూఢిల్లీ : 17వ లోక్సభకు తొలిరోజు హాజరైన సభ్యులకు ప్రధాని నరేంద్ర మోడీ విందు ఇస్తామని ప్రకటించారు. ఇవాళ రాత్రి ఎంపీలంతా డిన్నర్కు రావాలని సూచించారు… Read More
వ్యాపారాలు కావాలి..రాజకీయాలూ కావాలి..! విలువలతో మాకేంటి పని అంటున్న టీడిపి ఎంపీలు..!!అమరావతి/హైదరాబాద్ : నిన్నటి వరకూ పార్టీని అడ్డంపెట్టుకుని అందలం ఎక్కిన టీడిపి నేతలు ఇప్పుడు స్వలాభాలకోసం పార్టీని ఏకాకిని చేస్తున్నారు. ఏ పార్టీ నైతే … Read More
శుక్రవారం నాడు జీఎస్టీ కౌన్సిల్ భేటీ.. ధరలు తగ్గే ఛాన్స్ ఉన్నవి ఇవే..!ఢిల్లీ : కేంద్ర బడ్జెట్కు మరో రెండు వారాల సమయముంది. ఆ క్రమంలో శుక్రవారం (21.06.2019) నాడు జరగబోయే జీఎస్టీ కౌన్సిల్ భేటీ ప్రాధాన్యత సంతరించుకుంది. అయ… Read More
2021కి పోలవరం పూర్తి: పనుల పైన నిపుణుల ఆడిటింగ్..సీఎం జగన్..!ముఖ్యమంత్రిగా బాధ్యతలు స్వీకరించిన తరువాత జగన్ తొలి సారిగా పోలవరం ప్రాజెక్టును సందర్శించారు. ఇప్పటి వరకు జరిగిన ప్రచారానికి..వాస్తవ ప… Read More
హిమాచల్ ప్రదేశ్లో లోయలో పడిన బస్సు 25 మంది మృతి....హిమచల్ ప్రదేశ్లోని కులు జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం సంభవించింది. హిల్ స్టేషన్లో వెళుతున్న ఓ బస్సు అదుపు తప్పి లోయలో పడింది. బస్సులో ప్రయాణిస్తున్న 2… Read More
0 comments:
Post a Comment