అమరావతి : అమరావతి బ్రాండ్ ఇప్పుడిప్పుడే అంతర్జాతీయ స్థాయికి చేరుతోంది. అందులో భాగంగా వివిధ పరిశ్రమలు అమరావతిలో నెలకొల్పేందుకు పారిశ్రామికి వేత్తలు ముందుకు రావడమే కాకుండా అమరావతిలో నిర్వహించే అంతర్జాతీయ సదస్సుల్లో పాల్గొనేందుకు ఆసక్తి చూపిస్తున్నారు. విజయవాడ వేదికగా నేటి రెండు రోజుల పాటు అంతర్జాతీయ ఇంధన సదస్సు జరగనుంది. మంగళ, బుధవారాల్లో ఈ సదస్సు నిర్వహిస్తున్నారు.
from Oneindia.in - thatsTelugu http://bit.ly/2t8iTpz
అమరావతిలో అంతర్జాతీయ ఇంధన సదస్సు..! పాల్గొననున్న ప్రముఖ పారిశ్రామిక వేత్తలు..!!
Related Posts:
కేరళ తర్వాత పంజాబ్: సీఏఏకు వ్యతిరేకంగా అసెంబ్లీలో తీర్మానం..సుప్రీంకు అమరీందర్ సర్కార్చండీగఢ్: దేశవ్యాప్తంగా పౌరసత్వ సవరణ చట్టంకు వ్యతిరేకంగా నిరసనలు జరుగుతున్న క్రమంలో కేరళ అసెంబ్లీ కొద్దిరోజుల క్రితం సీఏఏకు వ్యతిరేకంగా తీర్మానం చేసింద… Read More
500 ప్రైవేట్ వాహనాల సీజ్, పండుగకు 3 లక్షల మంది, చార్జీ బాదితే బస్సుల సీజ్: మంత్రి పేర్ని నానిప్రైవేట్ బస్సుల దోపిడీ నుంచి ప్రయాణికులకు విముక్తి కలిగిస్తున్నామని ఏపీ రవాణాశాఖ మంత్రి పేర్ని నాని తెలిపారు. సంక్రాంతి పండగ సందర్భంగా నిబంధనలను తుంగల… Read More
రేపే ఏపీ కేబినెట్: రెండు రోజుల ముందుగానే: కానీ, హైకోర్టు లో కొత్త ట్విస్టు..!ఏపీ రాష్ట్ర మంత్రివర్గ సమావేశం రెండు రోజులు ముందుగానే నిర్వహించాలని నిర్ణయించారు. ఈ నెల 20న ఉదయం కేబినెట్ సమావేశం లో హైపవర్ కమిటీ నివేదికకు ఆమోదం..ఆ వ… Read More
గవర్నర్ ను కలిసిన అమరావతి జేఏసీ నేతలు .. ఏం చెప్పారంటేఆంధ్రప్రదేశ్ లో రాజధానిగా అమరావతిని కొనసాగించాలని రాజధాని రైతుల పోరాటం నేటితో 31వ రోజుకు చేరుకుంది . ఒక పక్క రాజధాని రైతుల పోరాటం ఉధృతంగా సాగుతుంటే, … Read More
ఏం పీకలేరు! జగన్ సింహం సింగిల్గానే.: పవన్ కళ్యాణ్ బీజేపీతో పొత్తుపై మంత్రి తీవ్ర విమర్శలుఅమరావతి: జనసేన అధినేత పవన్ కళ్యాణ్పై ఏపీ మంత్రి అనిల్ కుమార్ యాదవ్ తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. ఎన్నికల తర్వాత ఆరు నెలలు కూడా ఆయన పోరాటం చేయలేకపోయా… Read More
0 comments:
Post a Comment