ప్రధాని నరేంద్రమోడీ కాసేపట్లో కీలక ప్రకటన చేయనున్నారు. ఉదయం 11.45 నుంచి 12గంటల మధ్యలో జాతినుద్దేశించి ప్రసగించనున్నారు. ఈ మేరకు ఆయన ట్విట్టర్ లో ట్వీట్ చేశారు. టెలివిజన్, రేడియో, సోషల్ మీడియాలో లైవ్ లో తన ప్రసంగాన్ని చూడొచ్చని చెప్పారు. ఎన్నికల కోడ్ నేపథ్యంలో ప్రధాని ఎలాంటి ప్రకటన చేయనున్నారన్నది ఆసక్తికరంగా మారింది. ఇవాళ కేబినెట్
from Oneindia.in - thatsTelugu https://ift.tt/2JEJoxJ
ప్రపంచంలో నాల్గో స్పేస్ పవర్గా భారత్ : ప్రధాని మోడీ
Related Posts:
గూగుల్లో సర్చ్ చేసి హత్య..ఇస్రో సైంటిస్ట్ కేసులో కొత్త ట్విస్టు.. స్వలింగ సంపర్కంతోసైంటిస్ట్ సురేష్ హత్యకేసును పోలీసులు ఛేధించారు. హోమో సెక్సువల్, ఆర్థిక లావాదేవీలే హత్యకు కారణమని తెలిపారు. శాస్త్రవేత్త సురేష్తో నిందితుడు శ్రీనివాస్… Read More
ఆర్టీసీ కార్మికులకు వార్నింగ్.. సమ్మెలో పాల్గొంటే డిస్మిస్..!హైదరాబాద్ : ఆర్టీసీ కార్మికుల సమ్మె న్యాయ సమ్మతం కాదన్నారు తెలంగాణ ఆర్టీసీ మేనేజింగ్ డైరెక్టర్ సునీల్ శర్మ. కార్మికులు సమ్మెకు వెళ్లొద్దని సూచించారు.… Read More
జగన్ క్రైస్తవుడే.. కానీ, బాబు రాక్షసుడిలా, టీడీపీది ముగిసిన అధ్యయమే: రామచంద్రయ్య నిప్పులుఅమరావతి: మాజీ సీఎం, తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడుపై తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నేత సీ రామచంద్రయ్య. చంద్రబాబు… Read More
పోలీసు హెడ్క్వార్టర్స్లో కత్తిపోట్లు, నలుగురు మృతి, ఎదురుకాల్పుల్లో నిందితుడి హతంప్యారిస్ పోలీసు హెడ్ క్వార్టర్స్లో ఓ ఉద్యోగి రెచ్చిపోయాడు. ఏమైందో తెలియదు కానీ కత్తితో విచక్షణరహితంగా దాడిచేశాడు. దాడిలో నలుగురు పోలీసులు చనిపోయినట్ట… Read More
ఛోటా రాజన్ సోదరుడికి చెక్, ఎమ్మెల్యే టిక్కెట్ ఇవ్వలేం, బీజేపీ, శివసేన దెబ్బకు !ముంబై/పూణే: మాఫియా డాన్ ఛోటా రాజన్ సోదరుడు దీపక్ నిక్లాజేకి తాము శాసన సభ ఎన్నికల్లో పోటీ చెయ్యడానికి టిక్కెట్ ఇవ్వలేమని రిపబ్లిక్ పార్టీ ఆఫ్ ఇండియా (ఆ… Read More
0 comments:
Post a Comment