హైదరాబాద్ : లోక్సభ ఎన్నికల వేళ బీజేపీ జాతీయ స్థాయి నేతపై మచ్చ పడింది. ఛీటింగ్ కేసు తెరపైకి రావడంతో చర్చానీయాంశంగా మారింది. నామినేటెడ్ పోస్ట్ ఇప్పిస్తామంటూ 2 కోట్ల రూపాయలకు పైగా వసూలు చేశారనేది బాధితుల ఫిర్యాదు. అయితే నిందితులే ఉల్టా కేసు పెట్టారనేది సదరు నేత చెబుతున్న మాట. మొత్తానికి ఈ అంశం దేశవ్యాప్తంగా హాట్ టాపికయింది.
from Oneindia.in - thatsTelugu https://ift.tt/2UdJAbo
Wednesday, March 27, 2019
Subscribe to:
Post Comments (Atom)
0 comments:
Post a Comment