Wednesday, March 27, 2019

బీజేపీ నేత మురళీధర్ రావుపై 2 కోట్ల ఛీటింగ్ కేసు.. కథలో ట్విస్టులెన్నో..!

హైదరాబాద్ : లోక్‌సభ ఎన్నికల వేళ బీజేపీ జాతీయ స్థాయి నేతపై మచ్చ పడింది. ఛీటింగ్ కేసు తెరపైకి రావడంతో చర్చానీయాంశంగా మారింది. నామినేటెడ్ పోస్ట్ ఇప్పిస్తామంటూ 2 కోట్ల రూపాయలకు పైగా వసూలు చేశారనేది బాధితుల ఫిర్యాదు. అయితే నిందితులే ఉల్టా కేసు పెట్టారనేది సదరు నేత చెబుతున్న మాట. మొత్తానికి ఈ అంశం దేశవ్యాప్తంగా హాట్ టాపికయింది.

from Oneindia.in - thatsTelugu https://ift.tt/2UdJAbo

Related Posts:

0 comments:

Post a Comment