హనోరు : అగ్రరాజ్యం అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్, ఉత్తరకొరియా ప్రెసిడెంట్ కిమ్ జోంగ్ బుధవారం నాడు భేటీ కానున్నారు. వీరిద్దరి భేటీ రెండోసారి కావడం ప్రాధాన్యత సంతరించుకుంది. వియత్నాం రాజధాని హనోరులో ఈ అగ్రనేతలు సమావేశమవుతారు. 2018, జూన్ లో ఇరుదేశాల అధినేతలు సింగపూర్ లో తొలిసారి భేటీ అయ్యారు. అప్పుడు కిమ్ ను పొగడ్తలతో
from Oneindia.in - thatsTelugu https://ift.tt/2SuwYb9
రెండోస్సారి.. ఇవాళ ట్రంప్ - కిమ్ చరిత్రాత్మక భేటీ
Related Posts:
'కొంగు పట్టి అడుగుతున్నా.. మీ బిడ్డ లాంటిదాన్ని సారు..' ఎమ్మెల్సీ పల్లా కాళ్లపై పడి వేడుకున్న మహిళ...టీఆర్ఎస్ ఎమ్మెల్సీ,రైతు సమన్వయ సమితి అధ్యక్షుడు పల్లా రాజేశ్వర్ రెడ్డికి ఎమ్మెల్సీ ఎన్నికల ప్రచారంలో ఊహించని ఘటన ఎదురైంది. ప్రభుత్వ నిర్ణయంతో ఉద్యోగం … Read More
ఏపీలో మరోసారి 100లోపే కరోనా కేసులు: ఆ జిల్లాలో ఒక్క కేసూ లేదు, మరణాలూ లేవుఅమరావతి: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మరోసారి కొత్తగా నమోదైన కరోనా కేసులు భారీగా తగ్గాయి. ఒక్క రోజు వ్యవధిలో రాష్ట్రంలో 28,254 నమూనాలను పరీక్షించగా.. కొత్త… Read More
దివ్యాంగులకు కేంద్రం బంపర్ ఆఫర్- టోల్ప్లాజా ఫీజు మినహాయింపు- లోక్సభలో ప్రకటనదేశవ్యాప్తంగా ఉన్న దివ్యాంగులకు ఊరటనిచ్చేలా కేంద్ర ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకుంది. ఇకపై దేశంలోని జాతీయ రహదారులపై ఉన్న అన్ని టోల్ ప్లాజాల వద్ద ద… Read More
క్యాన్సర్ ప్రపంచాన్ని వణికిస్తున్న వ్యాధి.!అవగాహన పెంచుకోవాల్సిన అవసరం ఉందన్న విప్ గొంగిడి సునిత.!హైదరాబాద్ : క్యాన్సర్ మహమ్మారిపై విస్తృతంగా అవగాహన పెంచుకోవాల్సిన అవసరం ఉందని ప్రభుత్వ విప్ గొంగిడి సునిత పేర్కొన్నారు. అశ్విన్స్ క్యాన్సర్ కే… Read More
అన్ రిజర్వ్డ్ పంచాయతీలు: కానీ బరిలో ఎస్సీ అభ్యర్థులు.. ఎలానంటే..ఏపీలో పంచాయతీ ఎన్నిల్లో చిత్ర, విచిత్రాలు వెలుగుచూస్తున్నాయి. పంచాయతీ/ ఇతర ఎన్నికల్లో రిజర్వేషన్ తప్పనిసరి. ఆయా రిజర్వేషన్ల మేరకు సభ్యులు బరిలోకి నిలు… Read More
0 comments:
Post a Comment