న్యూఢిల్లీ: మనీ లాండరింగ్ కేసులో యూపీఏ చైర్ పర్సన్ సోనియా గాంధీ అల్లుడు రాబర్డ్ వాద్రాను ఈడీ అధికారులు ఇప్పటికే మూడుసార్లు విచారించారు. దీనిపై ఆదివారం సోషల్ మీడియా వేదికగా రాబర్డ్ వాద్రా స్పందించారు. నిజం ఎప్పటికైనా బయటకు వస్తుందని చెప్పారు. తన ఫేస్బుక్ వేదికగా వాద్రా అభిప్రాయాన్ని తెలిపారు. శనివారం మూడోసారి ఈడీ ఎదుట హాజరైన
from Oneindia.in - thatsTelugu http://bit.ly/2N1qTS9
Monday, February 11, 2019
Subscribe to:
Post Comments (Atom)
0 comments:
Post a Comment