Monday, November 18, 2019

జీడిమెట్ల ఫార్మా కంపెనీలో రియాక్టర్ పేలుడు: ఇద్దరు మృతి, నలుగురికి గాయాలు

హైదరాబాద్: జీడిమెట్ల పారిశ్రామికవాడలో భారీ శబ్ధంతో పేలుడు ఘటన కలకలం రేపింది. జీవిక లైఫ్ అనే ఫార్మా కంపెనీలో రియాక్టర్ పేలుడుతో కంపెనీ పైకప్పు తునాతునకలైంది. ఈ పేలుడు ఘటనలో ఇద్దరురు మృతి చెందారు. మరో నలుగురికి తీవ్రగాయాలయ్యాయి. క్షతగాత్రులను సమీపంలోని ఓ ప్రైవేటు ఆస్పత్రిలో చేర్పించి చికిత్స అందిస్తున్నారు. మృతుల్లో ఒకరు ఘటనా స్థలంలోనే మృతి

from Oneindia.in - thatsTelugu https://ift.tt/2NYnLIT

Related Posts:

0 comments:

Post a Comment