హైదరాబాద్: జీడిమెట్ల పారిశ్రామికవాడలో భారీ శబ్ధంతో పేలుడు ఘటన కలకలం రేపింది. జీవిక లైఫ్ అనే ఫార్మా కంపెనీలో రియాక్టర్ పేలుడుతో కంపెనీ పైకప్పు తునాతునకలైంది. ఈ పేలుడు ఘటనలో ఇద్దరురు మృతి చెందారు. మరో నలుగురికి తీవ్రగాయాలయ్యాయి. క్షతగాత్రులను సమీపంలోని ఓ ప్రైవేటు ఆస్పత్రిలో చేర్పించి చికిత్స అందిస్తున్నారు. మృతుల్లో ఒకరు ఘటనా స్థలంలోనే మృతి
from Oneindia.in - thatsTelugu https://ift.tt/2NYnLIT
Monday, November 18, 2019
Subscribe to:
Post Comments (Atom)
0 comments:
Post a Comment