హోషంగాబాద్ః కదులుతున్న రైలు నుంచి కింద పడ్డాడో వ్యక్తి. తీవ్రంగా గాయపడ్డాడు. రైలు పట్టాల పక్కన రక్తమోడుతూ, చావుబతుకుల మధ్య కొట్టుమిట్టాడుతూ స్థానికులకు కనిపించాడు. అతణ్ని చూసిన వెంటనే స్థానికులు పోలీసులకు సమాచారం ఇచ్చారు. అంబులెన్స్కు కూడా ఫోన్ చేశారు. అంబులెన్స్ సకాలంలో రాలేదు. సమాచారం అందుకున్న వెంటనే స్థానిక పోలీసులు సంఘటనాస్థలానికి చేరుకున్నారు. అంబులెన్స్ వచ్చే
from Oneindia.in - thatsTelugu https://ift.tt/2Tcawrt
గాయపడ్డ వ్యక్తిని భుజంపై వేసుకుని, కిలోమీటర్ పరుగెత్తిః అంబులెన్స్ సకాలంలో రాక
Related Posts:
భారత సాయాన్ని కావాలనే అడ్డుకుంటున్న చైనా: అక్కడి భారతీయులను తీసుకురాలేని పరిస్థితిన్యూఢిల్లీ: కరోనావైరస్ బారిన పడి అల్లాడిపోతున్న ప్రజలకు సాయం అందించాలనే మంచి ఉద్దేశంతో భారత్ ముందుకొచ్చినప్పటికీ.. చైనా మాత్రం ఆ సాయాన్ని అందుకునేందుక… Read More
కాలేజ్ స్టూడెంట్ టార్గెట్: అమ్మాయిలు, ఆంటీల నడుముతో తిక్కతిక్క టిక్ టాక్ వీడియోలు, పరుగో పరుగు !చెన్నై/ తిరుచ్చి: టిక్ టాక్ పిచ్చితో తిక్కతిక్కగా ప్రవర్తించి ప్రజలను భయాందోళనకు గురి చేస్తున్న యువకుడిని తమిళనాడులో అరెస్టు చేశారు. అమ్మాయిలతో తిక్కచ… Read More
విషాదం: హాస్టల్లో అగ్నిప్రమాదం, ముగ్గురు బాలికల మృతి, మరొకరికి గాయాలు..చండీగఢ్ పెయింట్ గెస్ట్ హాస్టల్లో అగ్నిప్రమాదం జరిగింది. మంటలు ఎలా వ్యాపించాయో తెలియరాలేదు. శనివారం మంటలు ఎగిసిపడటంతో అందులో ఉన్న ముగ్గురు బాలికలు సజీ… Read More
యాచకుల రహిత నగరంగా హైదరాబాద్ ... కేంద్రం కొత్త పైలట్ ప్రాజెక్ట్ సక్సెస్ అవుతుందా ?భారతదేశం అన్నపూర్ణ .. కానీ అడుగడుగునా ఆకలి కేకలే .. ఏ రోడ్డులో చూసినా దేహీ అని యాచన చేస్తూ జీవనం సాగించే వాళ్ళే . భారతదేశం భాగ్య సీమ అని గొప్పలు చెప్ప… Read More
విషాదం: తుపాకీ మిస్ఫైర్: కానిస్టుబుల్ తలలోకి బుల్లెట్, మృతికుమ్రంభీం ఆసిఫాబాద్ జిల్లాలో విషాద ఘటన చోటు చేసుకుంది. తుపాకీ మిస్ఫైర్ అయి ఓ కానిస్టేబుల్ తలలోకి బుల్లెట్ దూసుకెళ్లింది. తిర్యానీ పోలీస్ స్టేషన్లో త… Read More
0 comments:
Post a Comment