కుమ్రంభీం ఆసిఫాబాద్ జిల్లాలో విషాద ఘటన చోటు చేసుకుంది. తుపాకీ మిస్ఫైర్ అయి ఓ కానిస్టేబుల్ తలలోకి బుల్లెట్ దూసుకెళ్లింది. తిర్యానీ పోలీస్ స్టేషన్లో తుపాకులు శుభ్రం చేస్తుండగా ప్రమాదవశాత్తు ఓ తుపాకీ మిస్ ఫైర్ అయ్యింది. ఈ ఘటనలో కిరణ్ కుమార్ అనే కానిస్టేబుల్కు తీవ్ర గాయాలయ్యాయి. వెంటనే అప్రమత్తమైన ఎస్సై, తోటి కానిస్టేబుళ్లు హుటాహుటిన
from Oneindia.in - thatsTelugu https://ift.tt/32oyOAP
విషాదం: తుపాకీ మిస్ఫైర్: కానిస్టుబుల్ తలలోకి బుల్లెట్, మృతి
Related Posts:
విజయవాడ అగ్ని ప్రమాదం: జగన్ సర్కార్ సీరియస్: కలెక్టర్లకు అదనపు బాధ్యతలు?విజయవాడ: విజయవాడలోని స్వర్ణ ప్యాలెస్ హోటల్ కోవిడ్ ఆసుపత్రిలో ఆదివారం తెల్లవారు జామున చోటు చేసుకున్న భారీ అగ్నిప్రమాదం ఉదంతాన్ని ప్రభుత్వం తీవ్రంగా పర… Read More
కరోనా కేసుల్లో ఇండియా మరో రికార్డు - కొత్తగా 64,399, మొత్తం 21లక్షల కేసులు - 43వేల మంది బలి..ప్రపంచవ్యాప్తంగా కరోనా ఇన్ఫెక్షన్ల సంఖ్య 2కోట్లకు చేరువైనవేళ.. ఇండియాలోనూ దాని ప్రభావం తీవ్రతరమైంది. కేంద్ర ఆరోగ్య శాఖ ఆదివారం వెల్లడించిన లెక్కల ప్రక… Read More
విజయవాడ అగ్నిప్రమాదంపై చంద్రబాబు, పవన్ కల్యాణ్ ఏం చెప్పారంటే?: స్పాట్లో సోము వీర్రాజువిజయవాడ: విజయవాడ గవర్నరు పేటలోని స్వర్ణ ప్యాలెస్ హోటల్ కోవిడ్ ఆసుపత్రిలో ఆదివారం తెల్లవారు జామున చోటు చేసుకున్న భారీ అగ్నిప్రమాదంపై ప్రధానమంత్రి నరేం… Read More
అప్పడం తింటే కరోనా దరిచేరదన్న కేంద్రమంత్రికి కరోనా పాజిటివ్జైపూర్: అప్పడం తింటే కరోనా దరిచేరదంటూ సోషల్ మీడియాలో పోస్టు చేసి విమర్శలపాలైన కేంద్రమంత్రి అర్జున్ మేఘ్వాల్ కరోనావైరస్ బారిన పడ్డారు.దీంతో ఆయన ఢిల్ల… Read More
8.5కోట్ల అకౌంట్లలోకి రూ.17 వేల కోట్లు - ఒక్క క్లిక్తో జమ చేసిన ప్రధాని మోదీపంటల సీజన్ వేళ దేశంలోని పేద రైతులకు ప్రధాని నరేంద్ర మోదీ అండగా నిలిచారు. ప్రధాన్ మంత్రి కిసాన్ సమ్మాన్ నిధి యోజన (పీఎం కిసాన్ స్కీమ్) ద్వారా ఒకే రోజు … Read More
0 comments:
Post a Comment