Tuesday, February 5, 2019

డోర్లు ఓపెన్ చేయమని మేం చెప్పామా, అప్పుడే కంట్రోల్ అవుతారు: అమిత్ షాకు‌కు బాబు వార్నింగ్

న్యూఢిల్లీ: భారతీయ జనతా పార్టీ జాతీయ అధ్యక్షులు అమిత్ షాకు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి, తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షులు సోమవారం నాడు వార్నింగ్ ఇచ్చారు. 2019 ఎన్నికల అనంతరం తెలుగుదేశం పార్టీ తిరిగి తమతో కలిసేందుకు ప్రయత్నాలు చేస్తుందని, కానీ డోర్లు క్లోజ్ అయ్యాయని అమిత్ షా చెప్పారు. ఈ రోజు ఉత్తరాంధ్రలో పర్యటించిన అమిత్ షా

from Oneindia.in - thatsTelugu http://bit.ly/2I0Kqng

Related Posts:

0 comments:

Post a Comment