Tuesday, February 5, 2019

'రాకేష్ మంచివాడు, శిఖాచౌదరి అతన్ని మార్చేసింది': ఆమెతో ప్రాణహానీ ఉందని చెప్పాడు.. జయరాం భార్య

అమరావతి/హైదరాబాద్: కోస్టల్ బ్యాంక్ డైరెక్టర్, ఎన్నారై చిగురుపాటి జయరాం హత్య కేసులో నిందితుడు రాకేష్ రెడ్డికి నేర చరిత్ర ఉందని పోలీసుల విచారణలో తేలినట్లుగా వార్తలు వచ్చాయి. అయితే, అతని తండ్రి తన కొడుకు గురించి ఆసక్తికర విషయాలు వెల్లడించారు. ఆయన ఓ టీవీ ఛానల్ ఇంటర్వ్యూలో మాట్లాడారు. మావయ్యతో నాకు శారీరక సంబంధం, నచ్చింది ఒప్పుకున్నా.. అది నా ఇష్టం: శిఖాచౌదరి

from Oneindia.in - thatsTelugu http://bit.ly/2t8izqR

Related Posts:

0 comments:

Post a Comment