ఢిల్లీ/హైదరాబాద్ : మొన్న ఎంఐఎం ఎంపీ అసదుద్దీన్ ఒవైసీ, నిన్న కాంగ్రెస్ పార్టీ వాయనాడ్ ఎంపీ రాహుల్ గాంధీ ఆరోగ్యసేతు యాప్ గురించి వినూత్న సందేహాలను వ్యక్తం చేసారు. కరోనా వైరస్ క్లిష్ట సమయంలో దేశ ప్రజల ఆరోగ్య స్థితిగతులపై కేంద్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకొచ్చిన ఆరోగ్యసేతు యాప్ పై అనుమానాలు వ్యక్తం చేసారు. ఆరోగ్యసేతు యాప్
from Oneindia.in - thatsTelugu https://ift.tt/3b8Ch9m
మొన్న అసద్, నిన్న రాహుల్..! ఆరోగ్యసేతుపై అనుచిత వాఖ్యలు..! అసలు నిజం ఇదేనా..!!
Related Posts:
ఓటెత్తిన ప్రముఖులు..సజావుగా సాగుతున్న ఆరో దశ పోలింగ్..ఢిల్లీ : ఏడు రాష్ట్రాల్లోని 59 నియోజకవర్గాల్లో ఆరో విడత పోలింగ్ సజావుగా సాగుతోంది. ఓటుహక్కు వినియోగించుకునేందుకు ఓటర్లు ఉత్సాహం చూపుతున్నారు. ఎండ పెరి… Read More
నెటిజన్లను కంటి మీద కునుకు లేకుండా చేసిన ఆ అధికారిణి నేపథ్యం.. ఆసక్తికరంలక్నో: లేత పసుపురంగు చీర, స్లీవ్లెస్ జాకెట్, కళ్లకు చలువ కళ్లద్దాలు ధరించి..భుజాల వరకు జారవిడచుకున్న ముంగురులతో చూపు తిప్పుకోనివ్వని సొయ… Read More
ప్రధాని మోడీ ,ఆయన మంత్రివర్గ విమానాయాన ఖర్చు రూ.393 కోట్లుప్రధాని నరేంద్ర మోడీ ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత ఆయన ఎక్కువగా విదేశాంగా విధానం మీద దృష్టి సారించారు. అంతర్జాతీయ సంబంధాల కోసం పలు దేశాలను సైతం చుట్టివ… Read More
టీడీపీని పక్కనబెట్టి వైసీపీ, టీఆర్ఎస్తో కాంగ్రెస్ మంతనాలు జరపుతోందన్న వార్తలపై మీ కామెంట్ ఏంటి?సార్వత్రిక ఎన్నికల పోలింగ్ ముగియక ముందే జాతీయ రాజకీయాల్లో కొత్త సమీకరణాలు తెరపైకి వస్తున్నాయి. మరో రెండు దశల పోలింగ్ పూర్తికావాల్సి ఉన్నా ఇప్పటికీ జాత… Read More
నిన్న కర్నూలు.. నేడు కరీంనగర్.. నెత్తురోడుతున్న రహదారులుకరీంనగర్ : తెలుగు రాష్ట్రాల్లో రహదారులు నెత్తురోడాయి. అటు కర్నూలు జిల్లాలో జరిగిన ఘోర రోడ్డు ప్రమాదం మరువకముందే.. కరీంనగర్ జిల్లాలో మరో ఘోర ప్రమాదం జర… Read More
0 comments:
Post a Comment