న్యూఢిల్లీ: దేశంలో కరోనా లాక్డౌన్ ఇంకెంత కాలం కొనసాగిస్తారో చెప్పాలని కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలు సోనియా గాంధీ కేంద్రాన్ని ప్రశ్నించారు. కాంగ్రెస్ పాలిత రాష్ట్రాల ముఖ్యమంత్రులతో బుధవారం సమావేశమై కరోనావైరస్ పరిస్థితులపై ఆమె చర్చించారు. కరోనావైరస్ ల్యాబ్ సృష్టేనా?: తొలిసారి స్పందించిన వుహాన్ ల్యాబ్, శాస్త్రవేత్తల మాటేమిటంటే? మే 17 తర్వాత ఏంటీ? మే 17
from Oneindia.in - thatsTelugu https://ift.tt/3dg6ftw
Wednesday, May 6, 2020
Subscribe to:
Post Comments (Atom)
0 comments:
Post a Comment