Sunday, February 17, 2019

పుల్వామా దాడి, మోదీ, కన్నీటి బొట్టుకు ప్రతీకారం తీర్చుకుంటాం

న్యూఢిల్లీ : భారతమాత కోసం ఆసువులు బాసిన జవాన్ల వీర మరణంతో రాలిన ప్రతి కన్నీటి బొట్టుకు ప్రతీకారం తీర్చుకుంటామన్నారు ప్రధాని మోదీ. కానీ ఇప్పుడు ఓపిక పట్టాల్సిన సమయం అన్నారు. కానీ ఉగ్ర మూకలను ఎట్టి పరిస్థితుల్లో విడిచిపెట్టే పరిస్థితి లేదన్నారు. మహారాష్ట్రలో వివిధ కార్యక్రమాల్లో పాల్గొన్న ఆయన బహిరంగ సభల్లో ఉగ్ర మూకలపై తీవ్ర

from Oneindia.in - thatsTelugu http://bit.ly/2tqHYfy

Related Posts:

0 comments:

Post a Comment