న్యూఢిల్లీ : భారతమాత కోసం ఆసువులు బాసిన జవాన్ల వీర మరణంతో రాలిన ప్రతి కన్నీటి బొట్టుకు ప్రతీకారం తీర్చుకుంటామన్నారు ప్రధాని మోదీ. కానీ ఇప్పుడు ఓపిక పట్టాల్సిన సమయం అన్నారు. కానీ ఉగ్ర మూకలను ఎట్టి పరిస్థితుల్లో విడిచిపెట్టే పరిస్థితి లేదన్నారు. మహారాష్ట్రలో వివిధ కార్యక్రమాల్లో పాల్గొన్న ఆయన బహిరంగ సభల్లో ఉగ్ర మూకలపై తీవ్ర
from Oneindia.in - thatsTelugu http://bit.ly/2tqHYfy
పుల్వామా దాడి, మోదీ, కన్నీటి బొట్టుకు ప్రతీకారం తీర్చుకుంటాం
Related Posts:
కొవిడ్-19 వ్యాక్సిన్ పై కేంద్రం గుడ్ న్యూస్ - 10లక్షలు దాటిన రికవరీలు - ఏపీ, తెలంగాణలో అనూహ్యం..అంతూ పొంతు లేకుండా సాగుతోన్న కరోనా విలయాన్ని కట్టడి చేసేందుకు ప్రపంచ దేశాలన్నీ తీవ్రంగా శ్రమిస్తున్నాయి. ఇప్పటికే వైరస్ సోకినవాళ్ల సంఖ్య సంఖ్య 1.7కోట్… Read More
జగన్ ఆ ఆదేశాలిచ్చిన రోజే... 5గంటలు తల్లడిల్లి.. బెడ్ దొరక్క ప్రాణాలు విడిచిన కోవిడ్ బాధితురాలు...పేషెంట్ ఆస్పత్రికి వచ్చిన 30 నిమిషాల్లో అడ్మిషన్ జరగాలని ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి బుధవారం(జూలై 29) అధికారులను ఆదేశించిన సంగతి తెలిసిందే. ముఖ్యమంత్… Read More
ఏపీలో కరోనా విజృంభణ: మళ్లీ 10వేలకుపైగా కొత్త కేసులు, 68 మంది మృతి, జిల్లాల వారీగా..అమరావతి: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో రోజు రోజుకూ కరోనా కేసులు భారీగా పెరుగుతున్నాయి. కరోనా పరీక్షలను పెంచుతున్న కొద్దీ కరోనా పాజిటివ్ కేసులు కూడా భారీ సంఖ… Read More
అంగారకుడిపైకి పెర్సివరెన్స్ రోవర్ పంపిన నాసా: కీలక పరిశోధనలువాషింగ్టన్: అమెరికా అంతరిక్ష పరిశోధన సంస్థ(నాసా) ప్రతిష్టాత్మకంగా చేపట్టిన అంగారక గ్రహంపై ప్రయోగంలో మరో ముందడుగు వేసింది. అంగారకుడిపై పరిశోధనలు చేసేంద… Read More
NIRDPRలో ఉద్యోగాలు.. మొత్తం 510 పోస్టులు అప్లయ్ చేయండినేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ రూరల్ డెవలప్మెంట్ అండ్ పంచాయతి రాజ్లో పలు పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల అయ్యింది. ఈ నోటిఫికేషన్లో భాగంగా యంగ్ ఫెలో, … Read More
0 comments:
Post a Comment