తెలుగుదేశం పార్టీ పాలిట్ బ్యూరో సమావేశం కీలక నిర్ణయాలు తీసుకుంది. రానున్న ఎన్నికల కోసం షెడ్యూల్ కంటే ముందుగానే ఎన్నికల్లో పోటీ చేసే వారి తొలి జాబితా విడుదల చేయాలని నిర్ణయించింది. రేపటి నుండే ఎన్నికల ప్ర చారాన్ని ప్రారంభించాలని పార్టీ నేతలను ఆదేశించింది. ఎన్నికల కోసం మేనిఫెస్టో కమిటీ తో పాటుగా వ్యూహ కమిటీ ని
from Oneindia.in - thatsTelugu http://bit.ly/2GKwUBK
Sunday, February 17, 2019
Subscribe to:
Post Comments (Atom)
0 comments:
Post a Comment