జమ్ముకశ్మీర్లోని పుల్వామా జిల్లాలోని అవంతిపురాలో సీఆర్పీఎఫ్ కాన్వాయ్ పై ఆత్మాహుతి దాడికి ఉగ్రవాదులు పాల్పడటంతో 40కి పైగా జవాన్లు అమరులైన సంగతి తెలిసిందే. దాడి చేసింది అదిల్ అహ్మద్ దార్ అయినప్పటికీ దీని వెనక మరో వ్యక్తి హస్తముందనే వార్త బయటకు పొక్కింది. ఆ వ్యక్తే అదిల్కు శిక్షణ ఇచ్చినట్లు తెలుస్తోంది. కొద్ది నెలల క్రితమే జైషే
from Oneindia.in - thatsTelugu http://bit.ly/2SF7FYF
స్కెచ్ ఒకరేస్తే.. అమలు చేసింది మరొకరు: పుల్వామా ఉగ్రదాడుల వెనక మాస్టర్ బ్రెయిన్ ఎవరిది..?
Related Posts:
అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో గెలుపెవరిది..? జ్యోతిష్కులు తత్వవేత్తలు ఏం చెబుతున్నారు..?న్యూయార్క్: అమెరికా అధ్యక్ష ఎన్నికలకు సమయం దగ్గరపడుతోంది. ఇప్పటికే ఇటు రిపబ్లికన్ అభ్యర్థి డొనాల్డ్ ట్రంప్, అటు డెమొక్రటిక్ అభ్యర్థి జో బిడెన్ల మధ్య … Read More
బీహరీలకు ఫ్రీగా కరోనా వ్యాక్సిన్: హామీని మరోసారి సమర్థించిన నిర్మలా.. ఇదే కారణం..బీహర్ ఎన్నికల్లో బీజేపీ అధికారంలోకి వస్తే కరోనా వ్యాక్సిన్ ఉచితంగా అందజేస్తామని బీజేపీ హామీనిచ్చిన సంగతి తెలిసిందే. దీనిపై విపక్షాలు దుమ్మెత్తిపోయడంతో… Read More
డొనాల్డ్ ట్రంప్ విద్వేషపూరిత భాషే.. భారతీయ అమెరికన్లపై దాడులకు ఆజ్యం: జో బైడెన్ కీలక వ్యాఖ్యలువాషింగ్టన్: అమెరికా ఎన్నికలు దగ్గరపడుతున్న నేపథ్యంలో అమెరికా ప్రస్తుత అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్, డెమొక్రాటిక్ అధ్యక్ష అభ్యర్థి జో బైడెన్ పరస్పర ఆరోపణ… Read More
Mahesh Babu:కమర్షియల్ యాడ్స్కు ప్రిన్స్ రెమ్యూనరేషన్ ఎంతో తెలుసా..?హైదరాబాద్ : దీపం ఉండగానే ఇళ్లు చక్కబెట్టుకోవాలి అనే సామెత మన సెలబ్రిటీస్కు బాగా వంటపట్టినట్లుంది. అందుకే ఓ వైపు రెండు చేతులా సంపాదిస్తూనే మరోవైపు కమర… Read More
మాస్కో థియేటర్లో 140 మంది చనిపోయిన భయంకరమైన ఘటనకు 18 ఏళ్లు.. అప్పుడు ఏం జరిగిందంటే..2002, అక్టోబర్ 23 రాత్రి 9 గంటలు. సెంట్రల్ మాస్కోలో క్రెమ్లిన్ నుంచి దాదాపు ఐదు కిలోమీటర్ల దూరంలో ఉన్న దుబ్రోవ్కా థియేటర్లో సరికొత్త రష్యా రొమాంటిక్… Read More
0 comments:
Post a Comment