Monday, September 14, 2020

జగన్‌ మరో మాస్టర్‌ ప్లాన్‌- ఒకేసారి బీజేపీ, టీడీపీకీ చెక్‌- కేంద్ర పథకాల్లో అవినీతిపై కన్ను..

ఏపీలో ఇప్పుడు ఎక్కడ చూసినా సీబీఐ పేరు వినిపిస్తోంది. తాజాగా అంతర్వేది ఘటనలో విపక్షాలు కోరిన విధంగా సీబీఐ విచారణకు ఆదేశించిన సీఎం జగన్‌ .. అంతటితో ఆగకుండా గత టీడీపీ ప్రభుత్వ హయాంలో జరిగిన పలు అవినీతి వ్యవహారాలను కూడా కేంద్ర దర్యాప్తు సంస్ధకు అప్పగించేందుకు సిద్ధమవుతున్నారు. ఇప్పటికే చంద్రబాబు తనయుడు లోకేష్‌ టార్గెట్‌గా ఫైబర్

from Oneindia.in - thatsTelugu https://ift.tt/35BUBIX

Related Posts:

0 comments:

Post a Comment