ఏపీలో ఇప్పుడు ఎక్కడ చూసినా సీబీఐ పేరు వినిపిస్తోంది. తాజాగా అంతర్వేది ఘటనలో విపక్షాలు కోరిన విధంగా సీబీఐ విచారణకు ఆదేశించిన సీఎం జగన్ .. అంతటితో ఆగకుండా గత టీడీపీ ప్రభుత్వ హయాంలో జరిగిన పలు అవినీతి వ్యవహారాలను కూడా కేంద్ర దర్యాప్తు సంస్ధకు అప్పగించేందుకు సిద్ధమవుతున్నారు. ఇప్పటికే చంద్రబాబు తనయుడు లోకేష్ టార్గెట్గా ఫైబర్
from Oneindia.in - thatsTelugu https://ift.tt/35BUBIX
జగన్ మరో మాస్టర్ ప్లాన్- ఒకేసారి బీజేపీ, టీడీపీకీ చెక్- కేంద్ర పథకాల్లో అవినీతిపై కన్ను..
Related Posts:
తెలంగాణలో పంజా విసిరిన మావోయిస్టులు... కిడ్నాప్ అయిన టీఆర్ఎస్ నేత హత్యతెలంగాణ ప్రభుత్వం ఏర్పాటు తర్వాత మావోయిస్టులు తోలిసారిగా తమ ఉనికిని చాటుకున్నారు. నాలుగు రోజుల క్రితం భద్రాద్రి- కొత్త గూడేం జిల్లా కొత్తూరు జిల్లాకు … Read More
తండ్రిని మించిన జగన్ ఆరోగ్యశ్రీ స్కీం: ప్రతీ మండలంలో కుయ్..కుయ్: ఏ ఆస్పత్రిలో...ఎక్కడైనా..వైయస్ పేరు చెప్పగానే గుర్తుకు వచ్చేది ఆరోగ్యశ్రీ..ఫీజు రీయంబర్స్మెంట్. ఇక..ఇప్పుడు జగన్ సైతం అదే విధంగా తన తండ్రి బాటలోనే..ఒక విధంగా తన తం… Read More
నేడు తొలి ఏకాదశి..! ఇక తెలుగు పండుగల సీజన్ లు షురూ..!!హైదరాబాద్ : తెలుగు పండుగల సీజన్ నేటితో ప్రారంభం కామోతోంది. మన భరతభూమి పుణ్య భూమి. భక్తికి, భక్తి తత్వానికి పుట్టినిల్లు. అచంచలమైన భక్తి విశ్వాసాలతో భగ… Read More
లేడీ కాదు కిలేడీ.. తిన్నింటి వాసాలు లెక్కగట్టింది, ఎందుకో తెలుసా..!!న్యూఢిల్లీ : కలికాలం అంటే ఇదేనెమో.. తిన్నింటి వాసాలు లెక్కపెట్టడం, దగ్గరి బంధువులపై లైంగికదాడులు చేయడం, లేదంటే హత్యలు చేసి బీభత్సానికి గురిచేస్తున్నార… Read More
జగన్ను ప్రాధేయపడ్డ ఆర్థిక మంత్రి..! ససేమిరా అన్న సీఎం..!! ఎట్టకేలకు అంగీకారంతొలి సారి బడ్జెట్ ప్రవేశ పెట్టిన ఏపీ ఆర్దిక మంత్రి బుగ్గన రాజేంద్ర నాద్ ముఖ్యమంత్రిని బతిమలాడుకున్నారు. సభలో బడ్జెట్ ప్రవేశ పెట్టే ముహూర్తం … Read More
0 comments:
Post a Comment