Monday, September 14, 2020

ఏపీ, తెలంగాణా బస్సుల రవాణాపై వీడని సస్పెన్స్ ... నేడు మరోమారు భేటీ .. చర్చలు ఫలిస్తాయా!!

అంతరాష్ట్ర బస్సు సర్వీసులు నడిపే విషయంలో సీఎం కేసీఆర్ ఇచ్చిన ఆదేశాల మేరకు, తెలంగాణ ఆర్టీసీ ఉన్నతాధికారులు సరికొత్త ప్రతిపాదనలతో ఏపీఎస్ఆర్టీసీపై ఒత్తిడి తెస్తున్నారు. కేంద్ర ప్రభుత్వం అన్ లాక్ 4.0 లో భాగంగా అంతర్ రాష్ట్రాల మధ్య బస్సు సర్వీసులు నడిపేందుకు అనుమతి ఇచ్చినా, ఏపీ తెలంగాణ మధ్య నెలకొన్న ప్రతిష్టంభన ఇంకా కొనసాగుతుంది.

from Oneindia.in - thatsTelugu https://ift.tt/32w58Uc

Related Posts:

0 comments:

Post a Comment