అంతరాష్ట్ర బస్సు సర్వీసులు నడిపే విషయంలో సీఎం కేసీఆర్ ఇచ్చిన ఆదేశాల మేరకు, తెలంగాణ ఆర్టీసీ ఉన్నతాధికారులు సరికొత్త ప్రతిపాదనలతో ఏపీఎస్ఆర్టీసీపై ఒత్తిడి తెస్తున్నారు. కేంద్ర ప్రభుత్వం అన్ లాక్ 4.0 లో భాగంగా అంతర్ రాష్ట్రాల మధ్య బస్సు సర్వీసులు నడిపేందుకు అనుమతి ఇచ్చినా, ఏపీ తెలంగాణ మధ్య నెలకొన్న ప్రతిష్టంభన ఇంకా కొనసాగుతుంది.
from Oneindia.in - thatsTelugu https://ift.tt/32w58Uc
ఏపీ, తెలంగాణా బస్సుల రవాణాపై వీడని సస్పెన్స్ ... నేడు మరోమారు భేటీ .. చర్చలు ఫలిస్తాయా!!
Related Posts:
తెలంగాణ అసెంబ్లీ భేటీ షురూ: బడ్జెట్ ఎప్పుడంటే: ఒకటి నుంచి రెండుకుహైదరాబాద్: తెలంగాణ అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు కాస్సేపట్లో ఆరంభం కానున్నాయి. ఉదయం 11 గంటలకు ఉభయ సభలను ఉద్దేశించి గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ ప్రసంగిస్తా… Read More
తిరుపతి ఉప ఎన్నికలో వైఎస్ జగన్ విన్నింగ్ ఫార్ములా.. కాలు బయటపెట్టకుండాతిరుపతి: రాష్ట్రంలో అధికార వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సత్తా ఏమిటో మరోసారి తేటతెల్లమైంది. మున్సిపాలిటీలు, మున్సిపల్ కార్పొరేషన్ల ఎన్నికలు.. వైఎస్సార్సీప… Read More
మోదీకి భారీ షాక్ -ఈ పాపం మనకొద్దు -ఇందిరకే మృత్యువు తప్పలేదు -రైతు ఉద్యమంపై మేఘాలయ గవర్నర్ఆయన కేంద్రం చేత నియమితుడైన ఓ రాష్ట్ర గవర్నర్.. పైగా ప్రధాని నరేంద్ర మోదీ, కేంద్ర హోం మంత్రి అమిత్ షాకు ఎంతో ఇష్టుడు కూడా.. తాను పనిచేసిన కాలంలో బీహార్… Read More
మున్సిపల్ ఫలితాలతో ప్రజలు చంద్రబాబు వెంటిలేటర్ కూడా తీసేశారు : సజ్జల రామకృష్ణా రెడ్డిఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో జరిగిన మున్సిపల్ ఎన్నికలలో ప్రజలు వైసీపీకి పట్టం కట్టారు. అద్భుతమైన విజయాన్ని అందించారు. మున్సిపల్ ఎన్నికల్లో వైసీపీ విజయం సాధ… Read More
చంద్రబాబుకు ఆ రెండూ వదలని జగన్ -ఎక్స్ అఫీషియో వ్యూహం -టీడీపీకి సున్నా -ఎస్ఈసీ లెక్కలివేఆంధ్రప్రదేశ్ మున్సిపల్ ఎన్నికల ఫలితాల్లో అధికార వైసీపీ ప్రభంజనం సృష్టించింది. ఫలితాలు ప్రకటించిన 11 కార్పొరేషన్లు, 75 మున్సిపాలిటీల్లో ఫ్యాను గాలి హోర… Read More
0 comments:
Post a Comment