అమరావతి: దివంగత మాజీ రాష్ట్రపతి ఏపీజే అబ్దుల్ కలామ్ సలహాదారుగా పని చేసిన ప్రముఖులు పవన్ కళ్యాణ్ స్థాపించిన జనసేన పార్టీలో చేరారు. ఇటీవల జనసేనాని పార్టీలోకి పలువురు ప్రముఖులు వస్తోన్న విషయం తెలిసిందే. ఇందులో భాగంగా, గతంలో అబ్దుల్ కలాం సలహాదారుగా సేవలు అందించిన పొన్ రాజ్ను జనసేన పార్టీ అడ్వైజరీ కౌన్సిల్ సభ్యులుగా నియమితులయ్యారు.
from Oneindia.in - thatsTelugu http://bit.ly/2GyBToX
పవన్ కళ్యాణ్ పార్టీలోకి అబ్దుల్ కలాం సలహాదారు: నెరవేరిన జనసేనాని ఎదురుచూపులు
Related Posts:
ప్రియమైన అమ్మకు..! ప్రపంచంలోనే ఎత్తయిన పోస్టాఫీస్ నుంచి లేఖ రాసిన వైజాగ్ అమ్మాయివిశాఖపట్నం: ప్రపంచంలోనే ఎత్తయిన పోస్టాఫీస్ హిక్కిం. హిమాచల్ ప్రదేశ్ లో ఎత్తయిన పర్వత శిఖరాల అంచుల మీద, మంచు దుప్పటి కప్పుకొని ఉన్నట్టు కనిపించే స్పితి… Read More
ఈసారి లీడర్లు కాదు, గవర్నర్లు టార్గెట్.. హన్మంతన్న ఏమన్నారంటే..!హైదరాబాద్ : కాంగ్రెస్ సీనియర్ లీడర్ వి.హనుమంతరావు స్టైలే వేరు. అపొజిషన్ నేతలైనా, సొంతగూటి నేతలైనా.. సందర్భం వస్తే ఎవరని చూడరు. ఏకిపారేస్తూనే ఉంటారు. క… Read More
నేను మాట్లాడితే వైయస్ భయపడేవారు: ఏపీలో రౌడీ గవర్నమెంట్ నడుస్తోంది: చంద్రబాబు సంచలనం..!మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు సంచలన వ్యాఖ్యలు చేసారు. ప్రస్తుతం రాష్ట్రంలో ఓ రౌడీ గవర్నమెంట్ నడుస్తోందని వ్యాఖ్యానించారు. చంద్రబాబు రాష్ట్ర ప్రభుత్వం.. ప… Read More
అక్టోబర్ 19 న తెలంగాణా బంద్ ? .. ప్రభుత్వంపై పోరాటం ఉధృతం చెయ్యాలని జేఏసీ నిర్ణయంతెలంగాణ ఆర్టిసిని ప్రభుత్వ శాఖలో విలీనం చేయాలని కోరుతూ ఆర్టీసీ కార్మికులు సమ్మె బాట పట్టారు. అలాగే పెండింగ్ బకాయిలను వెంటనే చెల్లించాలని, జీతాలను పెంచ… Read More
పార్టీలో మనం ఉండకపోవచ్చు.! కానీ పార్టీలో మన ఉనికి శాశ్వతం కావాలి! గంటా కి చిరు హితబోధ!విశాఖపట్టణం/హైదరాబాద్ : చరిత్రలో మనం ఉండకపోచ్చు..! కాని చరిత్ర మనతోనే మొదలు కావాలి..! అనే డైలాగ్ తో సైరా సినిమాలో ఎంతో మందిలో స్పూర్తిని నింపారు చిరంజ… Read More
0 comments:
Post a Comment