ఢిల్లీ: పుల్వామా దాడుల తర్వాత కశ్మీర్లో ఉగ్రవాదులను ఏరిపారేసే క్రమంలో భారత ఆర్మీ ముగ్గురు జైషే మహ్మద్ ఉగ్రవాదులను మట్టుబెట్టింది. ఈ సందర్భంగా మీడియా సమావేశం నిర్వహించారు లెఫ్టినెంట్ జనరల్ కన్వల్ జీత్ సింగ్. పుల్వామాలో గత గురువారం సీఆర్పీఎఫ్ జవాన్లపై జరిగిన ఉగ్రదాడి దేశాన్ని కుదిపేసిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలోనే కశ్మీర్లో నక్కి ఉన్న
from Oneindia.in - thatsTelugu http://bit.ly/2ttvPq3
వంద గంటల్లో జైషే నాయకత్వం ఖతం...కశ్మీరి తల్లులు కీలకపాత్ర పోషించాలి: ఆర్మీ
Related Posts:
ఆరు మంది అసమ్మతి కాంగ్రెస్ ఎమ్మెల్యేలు బడ్జెట్ సమావేశాలకు డుమ్మా, సీఎంకు చుక్కలు చూపించాలి!బెంగళూరు: కర్ణాటకలో బుధవారం (ఫిబ్రవరి 6) నుంచి బడ్జెట్ సమావేశాలు ప్రారంభం అయ్యాయి. కాంగ్రెస్ పార్టీకి చెందిన ఆరు మంది అసమ్మతి ఎమ్మెల్యేలు శాసన సభ సమావ… Read More
కేటుగాళ్లున్నారు జాగ్రత్త: H-1B వీసాల్లో మోసానికి పాల్పడిన ఇండో అమెరికన్ అరెస్టువాషింగ్టన్ : 11 బూటకపు హెచ్1 బీ వీసా దరఖాస్తులు సమర్పించినందుకు గాను భారతత సంతతికి చెందిన అమెరికా పౌరుడిని అరెస్టు చేసినట్లు అమెరికా అటార్నీ క్రెయిగ్… Read More
ఇండియన్ ఆర్మీలో లా గ్రాడ్యుయేట్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదలఇండియన్ ఆర్మీలో పలుపోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. ఈ నోటిఫికేషన్లో భాగంగా 14 లా గ్రాడ్యుయేట్ పోస్టులను భర్తీ చేయనుంది. అర్హులైన అభ్యర్థుల… Read More
శిఖా నేరస్తురాలే అంటున్న పద్మశ్రీ..! కాదంటున్న పోలీసులు..! జయరాం హత్యలో విచిత్ర కోణం..!!హైదరాబాద్: ఎక్స్ ప్రెస్ టీవి ఛైర్మన్ చిగురుపాటి జయరాం హత్య కేసు సస్పెన్స్ థ్రిల్లర్ డైలీ సీరియల్ ను తలపిస్తోంది. చిత్ర విచిత్ర మలుపులు తీసుకు… Read More
మనోహర్ పారికర్ ఆరోగ్యం మెరుగుపడాలంటే దీన్ని నిషేధించాల్సిందే: స్వామి చక్రపాణిగోవా ముఖ్యమంత్రి మనోహర్ పారికర్ ఆరోగ్యం మెరుగుపడాలంటే తిరిగి ఆయన తొందరగా కోలుకోవాలంటే రాష్ట్రంలో గోమాంసంను నిషేధించాలని అఖిలభారత హిందూ మహాసభ నేత స్వామ… Read More
0 comments:
Post a Comment