ఢిల్లీ: పుల్వామా దాడుల తర్వాత కశ్మీర్లో ఉగ్రవాదులను ఏరిపారేసే క్రమంలో భారత ఆర్మీ ముగ్గురు జైషే మహ్మద్ ఉగ్రవాదులను మట్టుబెట్టింది. ఈ సందర్భంగా మీడియా సమావేశం నిర్వహించారు లెఫ్టినెంట్ జనరల్ కన్వల్ జీత్ సింగ్. పుల్వామాలో గత గురువారం సీఆర్పీఎఫ్ జవాన్లపై జరిగిన ఉగ్రదాడి దేశాన్ని కుదిపేసిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలోనే కశ్మీర్లో నక్కి ఉన్న
from Oneindia.in - thatsTelugu http://bit.ly/2ttvPq3
వంద గంటల్లో జైషే నాయకత్వం ఖతం...కశ్మీరి తల్లులు కీలకపాత్ర పోషించాలి: ఆర్మీ
Related Posts:
ఇథియోపియో విమాన ప్రమాదం: ప్రమాదానికి ముందు తండ్రితో చాలాసేపు మాట్లాడిన ఢిల్లీ యువతిన్యూఢిల్లీ: ఇథియోపియా విమాన ప్రమాదంలో 157 మంది మృతి చెందిన విషయం తెలిసిందే. ఈ ఘటనలో నలుగురు భారతీయులు కూడా ఉన్నారు. ఇందులో ఒకరు ఏపీకి చెందిన యువ డాక్ట… Read More
మోదీ ఇలాకా నుంచే కాంగ్రెస్ క్యాంపెయిన్ .. ప్రియాంక, హర్థిక్ రాకతో శ్రేణుల్లో జోష్అహ్మదాబాద్ : సార్వత్రిక ఎన్నికల సమరం పూరించేందుకు కాంగ్రెస్ పార్టీ సిద్ధమవుతోంది. ఇప్పటికే 15 మంది అభ్యర్థులతో తొలి జాబితా రిలీజ్ చేసి అన్ని పార్టీల క… Read More
వామ్మో పాపనే మరచిపోయింది : విమానం అత్యవసర ల్యాండింగ్, వీడియో వైరల్దుబాయ్ : సాధారణంగా మతిమరపు ఉంటుంది. కొందిరికీ కొంచెం అయితే .. మరికొందరికీ అది ఎక్కువగా ఉంటుంది. జీవనశైలి, పని ఒత్తిడి వల్ల కూడా త్వరగా మరిచిపోతున్నాం.… Read More
లోక్ సభ ఎన్నికల్లో గెలుపుగుర్రాల వేట..! అమీత్ షాతో భేటీ ఐన టీ బీజేపి నేతలు..!!హైదరాబాద్ : లోక్ సభ ఎన్నికల వ్యూహం పై రాష్ట్ర బీజేపి ద్రుష్టి సారించింది. అందులో భాగంగా లోక్ సభ ఎన్నికల్లో అభ్యర్థులు, నియోజక వర్గాలపై కసర… Read More
నెల్లూరులో సైకిళ్ల పంపిణీ! వాటిపై చంద్రబాబు ఫొటో: అడ్డుకున్న వైఎస్ఆర్ సీపీ నేతలునెల్లూరు: ఎన్నికల నోటిఫికేషన్ వెలువడింది. ఎన్నికల ప్రవర్తన నియామవళి అమల్లో ఉంది. అయినప్పటికీ.. తెలుగుదేశం పార్టీ నాయకులు అవేమీ పట్టించుకోవట్లేదని, ఓటర… Read More
0 comments:
Post a Comment