కేంద్ర మాజీ మంత్రి కిల్లి కృపారాణి వైసిపి అధినేత జగన్ తో భేటీ అయ్యారు. ఈ నెల 28న అమరావతిలో అధికారికంగా వైసిపి లో చేరనున్నట్లు ప్రకటించారు. శ్రీకాకుళం జిల్లా కు చెందిన కృపారాణి 2009 లో ఎంపీగా గెలిచి ఆ తరువాత కేం ద్ మంత్రి అయ్యారు. ఇక, ఇప్పుడు వైసిపి లో చేరుతున్న కృపారాణికి
from Oneindia.in - thatsTelugu http://bit.ly/2V4qQYE
జగన్ తో కిల్లి కృపారాణి భేటీ : 28న వైసిపి లోకి ఎంట్రీ : ఎంపీగానా.. ఎమ్మెల్యేగానా..!
Related Posts:
నిమ్మగడ్డ అంశంలో సుప్రీంకోర్టుకు వెళ్లేది వైసీపి కదా.!మరి కాంగ్రెస్ వెళ్లిందేంటి..?అసలేం జరుగుతోందిఅమరావతి/హైదరాబాద్ : ఆంధ్రప్రదేశ్ ఎన్నికల ప్రధాన అధికారిగా నిమ్మగడ్డ రమేష్ కుమార్ ఏ ముహూర్తాన పదవి చేపట్టారో గానీ, పదవి చేపట్టిన మరుక్షణం నుండి ఎన్నో వ… Read More
Coronavirus: విదేశీ తబ్లీగిలకు ఆశ్రయం, కార్పోరేటర్ కు కరోనా, ఎమ్మెల్యేకి టెన్షన్, తిక్కచేష్టలు !బెంగళూరు: దేశంలో కరోనా వైరస్ (COVID 19) వ్యాధి వ్యాపించడానికి హాట్ స్పాట్ అయిన ఢిల్లీలోని నిజాముద్దీన్ తబ్లీగి జమాత్ సమావేశాలకు హాజరైన విదేశీ తబ్లీగిల… Read More
మావోయిస్టును బతికించేందుకు పోలీసుల రక్తదానం- జార్ఘండ్ లో అరుదైన ఘటన...పోలీసులు, మావోయిస్టుల మధ్య పోరాటం అంటే ఎలా ఉంటుందో అందరూ ఊహించగలం. అదీ జార్ఘండ్ వంటి నక్సల్ ప్రభావిత రాష్ట్రంలోని అడవుల్లో జరిగే పోరాటాలైతే ఇక చెప్పాల… Read More
99 ఏళ్ల ముంబై బామ్మకు సెల్యూట్: నెటిజన్లు ఫిదా.. హృదయాన్ని కదలించిందని అంటూ...(వీడియో)లాక్డౌన్ వల్ల కూలీల పరిస్థితి దుర్భరంగా ఉంది. తినడానికి తిండిలేక ఆకలితో అలమటిస్తున్నారు. దయగల మరాజులు కొందరు ఆదుకుంటున్నారు. అదే కోవలో చెందుతారు 99 ఏ… Read More
ఆ ఇద్దరి మరణం ముందే ఊహించారా ? ఆస్ట్రాలజర్ బెజన్ దరువాలా లైఫ్ లో ఎన్నో సంచలనాలుభారతదేశంలో తనకంటూ ప్రత్యేక స్థానం ఉన్న ప్రసిద్ధ జ్యోతిష్యులు బెజన్ దరువాలా అస్వస్థతతో మృతిచెందారు. బెజన్ దరువాలా తన జీవితంలో ఎన్నో సంచలనాత్మకమైన విషయా… Read More
0 comments:
Post a Comment