తమ బలగాలకు శిక్షణ ఇచ్చేందుకు టిబెట్ పీటభూమికి 20 మంది మార్షల్ ఆర్ట్స్ నిపుణుల్ని పంపిస్తున్నట్లు చైనా తెలిపింది. దీనికి వెనుక గల కారణాలను మాత్రం వెల్లడించలేదు. అయితే లద్దాఖ్లోని గల్వాన్ లోయలో జరిగిన ఘర్షణల్లో 20 మంది భారత సైనికులు మరణించిన అనంతరం తాజా పరిణామం చోటుచేసుకుంది. 1996లో కుదిరిన ఒప్పందం ప్రకారం..
from Oneindia.in - thatsTelugu https://ift.tt/3eHXA4a
గల్వాన్ లోయ: సైనికులకు మార్షల్ ఆర్ట్స్లో శిక్షణ ఇస్తున్న చైనా.. భారత సరిహద్దులో గన్స్ వాడకంపై నిషేధం వల్లేనా?
Related Posts:
బ్లాక్ ఫంగస్ మెడిసిన్ కొరత-రిస్క్లో 30 మంది సైనికుల ప్రాణాలు-ఆందోళన వ్యక్తం చేస్తున్న వైద్యులుదేశంలో కరోనా కేసులు తగ్గుముఖం పడుతుండటం కాస్త ఊరటనిచ్చే అంశమే అయినా... అదే సమయంలో బ్లాక్ ఫంగస్(మ్యుకొర్మైకోసిస్) కేసులు పెరుగుతుండటం కలవరపెడుతోంది. ద… Read More
నా గదికి రా-సంచలన ఆడియో-నెల్లూరు జీజీహెచ్ సూపరింటెండెంట్ కీచక పర్వం-వైద్య విద్యార్థినికి వేధింపులుకోవిడ్ విధుల్లో ఉన్న ఓ వైద్య విద్యార్థినిని లైంగిక వేధింపులకు గురిచేస్తున్న ఓ ఉన్నత వైద్యాధికారి కీచకపర్వం బయటపడింది. అతని వేధింపులను నిలదీస్తూ ఆ వైద్… Read More
తెలంగాణ శాసనమండలిలో అరుదైన సందర్భం-ఒకేరోజు ఛైర్మన్,డిప్యూటీ ఛైర్మన్ పదవులు ఖాళీతెలంగాణ శాసనమండలి ఛైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి,డిప్యూటీ ఛైర్మన్ నేతి విద్యాసాగర్ల పదవీ కాలం గురువారం(జూన్ 3)తో ముగిసింది. ఛైర్మన్,డిప్యూటీ ఛైర్మన్… Read More
దేశంలో స్వల్పంగా పెరిగిన కరోనా కేసులు, 3వేల లోపే మరణాలు: భారీగా రికవరీలున్యూఢిల్లీ: దేశం కరోనావైరస్ కేసుల్లో హెచ్చుతగ్గులు కనిపిస్తున్నాయి. గత 24 గంటల్లో అంతకుముందు రోజు కంటే స్వల్పంగా కేసులు పెరిగాయి. అయితే, మరణాల సంఖ్య 3… Read More
పాట్నా ఎయిమ్స్లో పిల్లలపై భారత్ బయోటెక్ కోవాగ్జిన్ టీకా ట్రయల్స్ ప్రారంభంపాట్నా: హైదరాబాద్ నగరానికి చెందిన ఫార్మా దిగ్గజం భారత్ బయోటెక్ అభివృద్ధి చేసిన కోవాగ్జిన్ టీకా పిల్లలపై ట్రయల్స్ ప్రక్రియ ప్రారంభమైంది. బీహార్ రాజధాని… Read More
0 comments:
Post a Comment