Sunday, June 28, 2020

పంచాయతీ భవనాలకు మళ్లీ కొత్త రంగులు: ఈ సారి కోర్టులు..వివాదాలు తలెత్తకుండా: ఆ రెండింటితోనే

అమరావతి: రాష్ట్రంలో పంచాయతీ భవనాలకు రంగుల వ్యవహారం మరోసారి తెర మీదికి వచ్చింది. పంచాయతీ రాజ్ భవనాల రంగుల వ్యవహారంలో ఇప్పటికే వివాదాలు, విమర్శల పాలైన వైఎస్ జగన్ ప్రభుత్వం..ఈ సారి కాస్త వెనక్కి తగ్గింది. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జెండాలోని రంగులు ప్రతిబింబించేలా పంచాయతీ రాజ్ భవనాలకు రంగులు పూశారంటూ హైకోర్టు, సుప్రీంకోర్టుల నుంచి ఎదురుదెబ్బలను

from Oneindia.in - thatsTelugu https://ift.tt/3iddmWT

Related Posts:

0 comments:

Post a Comment