అమరావతి: రాష్ట్రంలో పంచాయతీ భవనాలకు రంగుల వ్యవహారం మరోసారి తెర మీదికి వచ్చింది. పంచాయతీ రాజ్ భవనాల రంగుల వ్యవహారంలో ఇప్పటికే వివాదాలు, విమర్శల పాలైన వైఎస్ జగన్ ప్రభుత్వం..ఈ సారి కాస్త వెనక్కి తగ్గింది. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జెండాలోని రంగులు ప్రతిబింబించేలా పంచాయతీ రాజ్ భవనాలకు రంగులు పూశారంటూ హైకోర్టు, సుప్రీంకోర్టుల నుంచి ఎదురుదెబ్బలను
from Oneindia.in - thatsTelugu https://ift.tt/3iddmWT
పంచాయతీ భవనాలకు మళ్లీ కొత్త రంగులు: ఈ సారి కోర్టులు..వివాదాలు తలెత్తకుండా: ఆ రెండింటితోనే
Related Posts:
మబ్బే మసకేసిందిలే..! పొగ మంచే తెరగా మారిందిలే..! నగరంలో కనువిందుగా చల్లని వాతావరణం..!!హైదరాబాద్ : హైదరాబాద్ వాతావరణం ఒక్క సారిగా మారిపోయింది. కవులు, భావుకులు వర్ణించే వాతావరణం సాక్షాత్కరిస్తోంది. పొగ మంచుతో, చిరు జల్లులతో నగర వాసులను ప… Read More
వంటిట్లో సహాయం చేయమని అడిగే భార్యలకు ఈ ఫోటో పంపండీ... ఇంకోసారి అడగరు...!ఎత్త పెద్ద వ్యాపారవేత్త అయినా, నిత్యం క్షణం తీరీక లేకుండా గడిపే బడా బడా వ్యక్తులకైనా వ్యక్తిజీవీతం అనేది ఉంటుంది. అయితే దాన్ని చాల మంది బయట పెట్టరు. క… Read More
అన్నా క్యాంటీన్లు మూతపడుతున్నాయ్! కాంట్రాక్టు పొడిగించని ప్రభుత్వంఅమరావతి: రాష్ట్రవ్యాప్తంగా ఏర్పాటైన అన్నా క్యాంటీన్లు మూత పడే దశకు చేరుకున్నాయి. పలు జిల్లాల్లో ఒక్కటొక్కటిగా మూత పడ్డాయి కూడా. కాంట్రాక్టు గడువు ముగి… Read More
ఆకాశంలో శంకరుడు.. హైదరాబాద్లో అద్భుతం..!?హైదరాబాద్ : బోనాల పండగ సెంటిమెంట్తో హైదరాబాద్ నగరం ముసురేసింది. ఆదివారం నుంచే భాగ్యనగరంలో తేలికపాటు జల్లులు కురుస్తోన్నాయి. ఇక సోమవారం ఇష్టదైవం శివుడ… Read More
అజాతశత్రువుకు కన్నీటి వీడ్కోలు.. ప్రభుత్వ లాంఛనాలతో జైపాల్ అంత్యక్రియలుహైదరాబాద్ : రాజనీతిజ్ఞుడు, అజాతశత్రువు జైపాల్ రెడ్డి అంత్యక్రియలు ప్రభుత్వ లాంఛనాలతో ముగిసాయి. నెక్లెస్ రోడ్ పీవీ ఘాట్ సమీపంలో అంతిమ సంస్కరాలను ఆయన పె… Read More
0 comments:
Post a Comment