Saturday, June 27, 2020

పీవీ నరసింహారావు భారతరత్నమే: కేసీఆర్‌కు పవన్ కళ్యాణ్ ధన్యవాదాలు

అమరావతి: బహుముఖ ప్రజ్ఞాశాలి, బహు భాషాకోవిదుడు, భారత మాజీ ప్రధానమంత్రి పీవీ నరసింహారావు శత జయంతి సందర్భంగా ఆయనకు శిరస్సు వంచి నమస్కరిస్తున్నానని జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ తెలిపారు. సరళీకృత ఆర్థిక విధానాల ద్వారా పీవీ నరసింహారావు దేశాన్ని స్వావలంబన వైపు మళ్లించిన తీరు, క్లిష్ట సమయంలో ప్రధానిగా బాధ్యతలు చేపట్టిన ప్రభుత్వాన్ని నడిపిన విధానం అద్భుతమని కొనియాడారు.

from Oneindia.in - thatsTelugu https://ift.tt/2Biv1Md

Related Posts:

0 comments:

Post a Comment