అమరావతి: బహుముఖ ప్రజ్ఞాశాలి, బహు భాషాకోవిదుడు, భారత మాజీ ప్రధానమంత్రి పీవీ నరసింహారావు శత జయంతి సందర్భంగా ఆయనకు శిరస్సు వంచి నమస్కరిస్తున్నానని జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ తెలిపారు. సరళీకృత ఆర్థిక విధానాల ద్వారా పీవీ నరసింహారావు దేశాన్ని స్వావలంబన వైపు మళ్లించిన తీరు, క్లిష్ట సమయంలో ప్రధానిగా బాధ్యతలు చేపట్టిన ప్రభుత్వాన్ని నడిపిన విధానం అద్భుతమని కొనియాడారు.
from Oneindia.in - thatsTelugu https://ift.tt/2Biv1Md
పీవీ నరసింహారావు భారతరత్నమే: కేసీఆర్కు పవన్ కళ్యాణ్ ధన్యవాదాలు
Related Posts:
మారుతిరావు షెడ్డులో కుళ్లిపోయిన శవం.. మిర్యాలగూడలో తీవ్ర కలకలం.. ప్రణయ్ హత్య తర్వాత మళ్లీ..దేశవ్యాప్తంగా సంచలనం రేపిన మిర్యాలగూడ పరువుహత్య కేసులో నిందితుడు, తన కూతురు అమృత భర్త ప్రణయ్ ని దారుణంగా చంపించిన టి. మారుతిరావు మళ్లీ హెడ్ లైన్లకు ఎ… Read More
అర్ధరాత్రి అస్మన్గఢ్లో పేలుడు: నలుగురికి తీవ్ర గాయాలు, ఇంట్లో విధ్వంసంహైదరాబాద్: నగరంలోని మలక్పేట అస్మన్ఘడ్లో శనివారం అర్ధరాత్రి సంభవించిన భారీ పేలుడుతో స్థానికులు భయభ్రాంతులకు గురయ్యారు. ఓ ఇంట్లో గ్యాస్ సిలిండర్ పేలడ… Read More
తిరుపతిలో కరోనా కలకలం.. టీడీపీ ఎంపీకి చెందిన ఫ్యాక్టరీ ద్వారా.. డాక్టర్లు ఏం చెప్పారంటే..ప్రపంచ ప్రఖ్యాత ఆథ్యాత్మిక క్షేత్రం తిరుమల-తిరుపతిలో మళ్లీ కొవిడ్-19(కరోనా వైరస్) భయాలు వ్యాపిస్తున్నాయి. తైవాన్ నుంచి తిరుపతికి వచ్చిన ఓ వ్యక్తి.. తీ… Read More
బీజేపీకి కౌంటర్: ప్రశాంత్ కిషోర్కు మమతా బెనర్జీ భారీ ఆఫర్!న్యూఢిల్లీ: ఎన్నికల వ్యూహకర్త, జనతాదళ్ బహిష్కృత నేత ప్రశాంత్ కిషోర్కు పశ్చిమబెంగాల్ సీఎం, టీఎంసీ అధినేత్రి మమతా బెనర్జీ భారీ ఆఫర్ ప్రకటించింది. ప్రశా… Read More
ఇదే నా చివరి మెసేజ్: రుద్రవరం ఎస్ఐ అదృశ్యం, చివరకు బ్రహ్మంగారి మఠంలో..కర్నూలు: జిల్లాలోని రుద్రవరం ఎస్ఐగా విధులు నిర్వహిస్తున్న విష్ణునారాయణ అదృశ్యం కలకలం రేపింది. శనివారం అర్ధరాత్రి ఎస్ఐ విష్ణు నారాయణ పోలీసుల వాట్సాప్ గ… Read More
0 comments:
Post a Comment