Saturday, February 16, 2019

ఏపి ప్ర‌భుత్వం మ‌రో కీల‌క నిర్ణ‌యం : రైతుల‌కు 9 గంట‌ల ఉచిత విద్యుత్..!

ఎన్నిక‌ల వేళ ఏపి ప్ర‌భుత్వం మ‌రో కీల‌క నిర్ణ‌యం తీసుకుంది. వ్యవసాయ అవసరాల కోసం రైతులకు ఉచితంగా అం దించే కరెంట్‌ సరఫరాను రోజుకు ఏడు గంటల నుంచి తొమ్మిది గంటలకు పెంచుతున్నట్లు విద్యుత్‌ శాఖ ముఖ్య కార్య దర్శి అజయ్‌జైన్‌ శుక్రవారం రాత్రి పొద్దు పోయాక ఉత్తర్వులు జారీ చేశారు. అయితే ఈ నిర్ణయాన్ని ఎప్పుటి

from Oneindia.in - thatsTelugu http://bit.ly/2GtUTG3

Related Posts:

0 comments:

Post a Comment