ఢిల్లీ:అయోధ్యకు సంబంధించి మిగులు భూమిని తిరిగి ఇచ్చేయాలని దాఖలైన పిటిషన్ను సుప్రీం కోర్టు విచారణకు స్వీకరించింది.ఛీఫ్ జస్టిస్ రంజన్గొగోయ్ నేతృత్వంలోని ఐదుగురు సభ్యుల ధర్మాసం ఈ పిటిషన్ను విచారణ చేయనుంది. అంతకుముందు 1/3వ వంతు భూమిని హిందువులకు, ముస్లింలకు, శ్రీరాముడికి కేటాయిస్తూ అలహాబాదు హైకోర్టు తీర్పు ఇచ్చింది. తీర్పును సవాలుచేస్తూ సుప్రీం కోర్టులో పిటిషన్ దాఖలు చేసింది
from Oneindia.in - thatsTelugu http://bit.ly/2IidTsZ
భూవివాద పిటిషన్ను విచారణ చేయనున్న సుప్రీంకోర్టు
Related Posts:
మోడీకి తిరుగులేదంటున్న ఎగ్జిట్ పోల్ ఫలితాలపై మీ కామెంట్ ఏంటి?ఢిల్లీ : ఎన్నికల ఫలితాలకు సంబంధించి ఎగ్జిట్ పోల్ ఫలితాలు మరింత ఉత్కంఠ పెంచాయి. కేంద్రంలో మరోసారి నరేంద్రమోడీ ప్రధాని పీఠం ఎక్కుతారని మెజార్టీ ఎగ్జిట్ … Read More
నగరిలో రోజా ఓటమి .. ఏపీలో వైసీపీ విజయం .. రోజాను టెన్షన్ పెడుతున్న ఎగ్జిట్ పోల్స్ఏపీ ఎగ్జిట్ పోల్ ఫలితాలతో ఇప్పుడు నగరి నుండి ఎన్నికల బరిలోకి దిగిన రోజాకు టెన్షన్ మొదలయ్యింది. ఏపీలో వైసీపీ విజయం సాధిస్తుంది కానీ నగరిలో రోజా ఓడిపోతు… Read More
కాంగ్రెస్ ఎమ్మెల్యే ఇంటి ముందు పేలుడు, దుర్మరణం, సినిమా షూటింగ్ కోసం, ప్రముఖ నిర్మాత !బెంగళూరు: బెంగళూరు కాంగ్రెస్ ఎమ్మెల్యే, ప్రముఖ నిర్మాత మునిరత్న ఇంటి ముందు జరిగిన పేలుడులో ఒకరు దుర్మరణం చెందారు. పోలీసుల విచారణలో పేలుడుకు కారణాలు వె… Read More
పొట్టకూటి కోసం వెళ్లి ప్రాణాలు కోల్పోయి.. సౌదీలో హైదరబాద్ మహిళ అనుమానాస్పద మృతిఆమె భర్త చనిపోయాడు. అంతవరకు హాయిగా సాగిన జీవితంలో ఒక్కసారిగా అలజడి మొదలైంది. ఆర్థిక సమస్యలు చుట్టుముట్టాయి. ఇద్దరు ఆడపిల్లలు. వారి బంగారు భవిష్యత్తు క… Read More
మహిళలపై అత్యాచారం: బుల్లితెర నటుడితో సహ ముగ్గురు అరెస్టు, ఆన్ లైన్ లో ఆర్డర్ చేస్తే !బెంగళూరు: ఇద్దరు మహిళల మీద అత్యాచారం చేశారని నమోదు అయిన కేసులో కన్నడ బుల్లితెర నటుడితో సహ ముగ్గురిని బెంగళూరు పోలీసులు అరెస్టు చేశారు. మహిళలను వైద్యపర… Read More
0 comments:
Post a Comment