Friday, February 12, 2021

ఎస్ఈసీపై టీడీపీ ఆరోపణలపై సజ్జల ఫైర్.. చంద్రబాబుకు పక్కవాళ్ళ మీద పడి ఏడవటం అలవాటే అంటూ

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పంచాయతీ ఎన్నికల రాజకీయం రోజుకో కొత్త మలుపు తిరుగుతోంది. నిన్నటి వరకు నిమ్మగడ్డ రమేష్ కుమార్ ను, చంద్రబాబు ను కలిపి టార్గెట్ చేసి వైసీపీ నేతలు విమర్శలు గుప్పించారు. ఇక తాజాగా టిడిపి నేతలు తాము ఎన్ని ఫిర్యాదులు చేసినా వైసిపి నేతలపై చర్యలు తీసుకోవడంలో రాష్ట్ర ఎన్నికల కమిషన్ విఫలమవుతోందని ఎస్ఈసి

from Oneindia.in - thatsTelugu https://ift.tt/3ae2aHF

Related Posts:

0 comments:

Post a Comment