హైదరాబాద్ శివారు ఘట్కేసర్ పరిధిలో బీ-ఫార్మసీ విద్యార్థినిపై సామూహిక అత్యాచారం ఘటన తెలంగాణతోపాటు యావత్ దేశాన్ని కుదిపేసింది. కాలేజీకి వెళ్లొస్తున్న విద్యార్థినిపై ఆటో డ్రైవర్లు గ్యాంగ్ రేప్ కు పాల్పడినట్లు తెలిసిన ఈ ఘటనను మహిళా సంఘాలు, ప్రజా ప్రతినిధులు తీవ్రంగా ఖండించారు. పోలీసులు మెరుపు వేగంతో దర్యాప్తును ప్రారంభించారు. రాష్ట్రంలోని మహిళా మంత్రులు సైతం నిందితులను
from Oneindia.in - thatsTelugu https://ift.tt/3peYk5h
Friday, February 12, 2021
Subscribe to:
Post Comments (Atom)
0 comments:
Post a Comment