Sunday, February 24, 2019

కంచే చేను మేస్తే .. నకిలీ స్వశక్తి గ్రూపులతో మెప్మా అధికారుల 70 కోట్ల స్కామ్

కంచె చేను మేసిన చందంగా ఉంది నగరంలోని మెప్మా అధికారుల పరిస్థితి. వరంగల్ పట్టణ పేదరిక నిర్మూలన సంస్థ మెప్మా అధికారులు పేద మహిళలకు ఆసరాగా ఉండాల్సింది పోయి వారి పేరుతోనే అవినీతికి పాల్పడ్డారు. నకిలీ మహిళా సంఘాలు ఏర్పాటు చేసి ఏకంగా 70 కోట్ల రూపాయల స్కామ్ చేశారు. వందల నకిలీ గ్రూపులతో, నిరుపేద మహిళల

from Oneindia.in - thatsTelugu https://ift.tt/2TdqB01

Related Posts:

0 comments:

Post a Comment