Sunday, February 24, 2019

ఏపీలో వైసీపీ ప్రభంజనం .. కేంద్రంలో ప్రాంతీయ పార్టీల హవా.. మీడియాతో కేటీఆర్ చిట్ చాట్

హైదరాబాద్ : వచ్చే ఎన్నికల్లో ఏపీలో వైసీపీ ప్రభంజనం సృష్టిస్తోందన్నారు టీఆర్ ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్. టీడీపీకి ఓటమి తప్పదని స్పష్టంచేశారు. జనసేనాని పవన్ కల్యాణ్ వల్ల చంద్రబాబు ఒరిగిదేమీ లేదని .. నష్టమే జరుగుతుతుంని స్పష్టంచేశారు. అసెంబ్లీలో బడ్జెట్ పై చర్చ సందర్భంగా మీడియాతో చిట్ చాట్ చేశారు కేటీఆర్.

from Oneindia.in - thatsTelugu https://ift.tt/2IyHApM

Related Posts:

0 comments:

Post a Comment