బెంగళూరు: కర్ణాటకలో ముఖ్యమంత్రి హెచ్.డి. కుమారస్వామి ప్రభుత్వానికి అవిశ్వాస తీర్మాణం భయం పట్టుకుంది. అవిశ్వాస తీర్మాణంలో ఎమ్మెల్యేల మద్దతు కూడగట్టుకున్నా ఈనెల 8వ తేదీ ప్రవేశపెట్టే బడ్జెట్ కు ఎమ్మెల్యేల మద్దతు తీసుకోవడం ఒక చాలెంజ్ గా మారింది. బడ్జెట్ సమావేశాలు ముగిసేలోపు కుమారస్వామి ప్రభుత్వం కుప్పకూలిపోతుందని బీజేపీ నాయకులు జోస్యం చెబుతున్నారు. బీజేపీ నాయకులు ఆపరేషన్
from Oneindia.in - thatsTelugu http://bit.ly/2Gnmrfy
ఆపరేషన్ కమల, కర్ణాటక కాంగ్రెస్ ఎమ్మెల్యేలకు రూ. 40 కోట్లు ఆఫర్, ప్రభుత్వం, కేపీసీసీ, ఆ డబ్బు!
Related Posts:
వారిద్దరి కెమిస్ట్రీకి అదే నిదర్శనం..!మోదీ చెప్పగానే ఠకీమని అమలు చేసిన అమిత్ షా..!!ఢిల్లీ/హైదరాబాద్ : రాజకీయాల్లో కొంత మంది ప్రముఖులకు ప్రత్యేక బాడీ లాంగ్వేజ్ ఉంటుంది. ఆ లాంగ్వేజ్ ను సహచర స్నేహితులు ఇట్టే అర్ధం చేసుకుంటారు. ఇక రాజకీయ… Read More
పక్కాగా ఆరోగ్య ఆసరా అమలు చెయ్యండి : సీఎం జగన్ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రంలో కరోనా కట్టడికి రోజువారీ సమీక్ష నిర్వహిస్తున్నారు సీఎం జగన్ మోహన్ రెడ్డి . ఇక నేడు జరిగిన సమీక్షా సమావేశంలో తాజా పరిస్థితిలో ఎ… Read More
తిండిలేదు.. డబ్బుల్లేవు... కువైట్ లో ఏపీ వాసుల వ్యధ- కేంద్రానికి జగన్ లేఖ...కరోనా వైరస్ లాక్ డౌన్ కారణంగా కువైట్ లో ఏపీకి చెందిన వలస కార్మికులు భారీగా చిక్కుకుపోయారు. అధికారుల అంచనా ప్రకారం కువైట్ లో ఏపీకి చెందిన 2500 మంది వలస… Read More
చిరు ఉద్యోగులపై వరాలు: రూ.15 వేల లోపు జీతం ఉంటే: రూ.200 కోట్ల లోపు గ్లోబల్ టెండర్లు రద్దున్యూఢిల్లీ: దేశంలో 200 కోట్ల రూపాయల లోపు గ్లోబల్ టెండర్లను రద్దు చేయబోతున్నట్లు కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ ప్రకటించారు. ప్రధానమంత్రి ప… Read More
Lockdown: ప్రధాని మోదీపై దుష్ప్రచారం, మేకప్ ఎలా చేశారో చూడండి ?, చీప్ ట్రిక్స్, ఎవరో తెలిస్తే !న్యూఢిల్లీ/ బెంగళూరు: కరోనా వైరస్ (COVID 19) మహమ్మారిని కట్టడాని చెయ్యడానికి భారతదేశ ప్రధాని నరేంద్ర మోదీ సరైన సమయంలో సరైన నిర్ణయం తీసుకున్నారని ప్రపం… Read More
0 comments:
Post a Comment