జీవీఎంసీ అధికారులు టిడిపి నేత సబ్బం హరి ఇంటి ప్రహరీ గోడను కూల్చివేయటం విశాఖ రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశం అయింది . నిబంధనల ఉల్లంఘన పేరుతో సీతమ్మధార లో ఉన్న మాజీ ఎంపీ సబ్బం హరి ఇంటి ప్రహరీ గోడను కూల్చివేసిన జీవీఎంసీ అధికారుల తీరుపై, దీనికి కారణమైన వైసీపీ నాయకులపై, ఏపీలో అధికారంలో ఉన్న వైసీపీ
from Oneindia.in - thatsTelugu https://ift.tt/2SnpARd
ఏమిటీ సైకోయిజం .. విధ్వంసం జగన్ రెడ్డికున్న జబ్బు లక్షణం : చంద్రబాబు, లోకేష్ ఫైర్
Related Posts:
జగన్ను దెబ్బకొట్టేందుకు బాబు మరో ఆయుధం!: కొత్త దోస్తీపై వైసీపీలో ఆందోళన?అమరావతి: తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర రావును ఉపయోగించుకొని ఆంధ్రప్రదేశ్లో వచ్చే ఎన్నికల్లో లబ్ధి పొందాలని తెలుగుదేశం పార్టీ యోచిస… Read More
త్వరలో మోడీ ప్రభుత్వం మరో పెద్ద నిర్ణయం!: ఆ చారిత్రాత్మక నిర్ణయం అదేనా?న్యూఢిల్లీ: కేంద్రంలో అధికారంలో ఉన్న భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం రైతుల కోసం పెద్ద నిర్ణయం తీసుకోనుందా? రైతులు ఆదాయాన్ని పెంచేందుకు చారిత్రక ప్రకటన చే… Read More
మరో ట్విస్ట్, కాంగ్రెస్కు షాక్: నలుగురు ఎమ్మెల్యేలు మిస్, బీజేపీ రూ.70 కోట్లు ఆఫర్ చేసిందని సిద్ధూబెంగళూరు: కర్ణాటక రాజకీయాలు రోజుకో మలుపు తిరుగుతున్నాయి. శుక్రవారం జరిగిన కీలక సీఎల్పీ సమావేశానికి నలుగురు ఎమ్మెల్యేలు గైర్హాజరయ్యారు. 80 మంది కాంగ్రె… Read More
ఎట్టకేలకు దళిత నేతను వరించిన సీఎల్పీ, భట్టికి జైకొట్టిన రాహుల్ గాంధీహైదరాబాద్/న్యూఢిల్లీ: తెలంగాణ సీఎల్పీ పదవిపై రెండు మూడు రోజులుగా జరుగుతున్న డ్రామాకు ఏఐసీసీ అధ్యక్షులు రాహుల్ గాంధీ శుక్రవారం తెరదించారు. ఎట్టకేలకు ఈ … Read More
బాబుకు కేసీఆర్ ఇచ్చే రిటర్న్ గిఫ్ట్ లోకేష్ వీడియోలు కావొచ్చు: వైసీపీ నేత సంచలనంకాకినాడ: ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి, తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షులు నారా చంద్రబాబు నాయుడుకు తెలంగాణ ముఖ్యమంత్రి ఇచ్చే రిటర్న్ గిఫ్ట్ అంశంపై చాలా రోజ… Read More
0 comments:
Post a Comment