Saturday, October 3, 2020

ఏమిటీ సైకోయిజం .. విధ్వంసం జగన్ రెడ్డికున్న జబ్బు లక్షణం : చంద్రబాబు, లోకేష్ ఫైర్

జీవీఎంసీ అధికారులు టిడిపి నేత సబ్బం హరి ఇంటి ప్రహరీ గోడను కూల్చివేయటం విశాఖ రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశం అయింది . నిబంధనల ఉల్లంఘన పేరుతో సీతమ్మధార లో ఉన్న మాజీ ఎంపీ సబ్బం హరి ఇంటి ప్రహరీ గోడను కూల్చివేసిన జీవీఎంసీ అధికారుల తీరుపై, దీనికి కారణమైన వైసీపీ నాయకులపై, ఏపీలో అధికారంలో ఉన్న వైసీపీ

from Oneindia.in - thatsTelugu https://ift.tt/2SnpARd

Related Posts:

0 comments:

Post a Comment